అక్కడంతా అధికారుల పెత్తనమే..!
మారని కదిరి మున్సిపల్ అధికారుల తీరు అవినీతి అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు ‘కారుణ్య సాయం’పై ప్రజాశక్తి కథనంతో అధికారుల్లో ఉలికిపాటు ప్రజాశక్తి-కదిరి టౌన్ : అనంతపురం జిల్లా…
మారని కదిరి మున్సిపల్ అధికారుల తీరు అవినీతి అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు ‘కారుణ్య సాయం’పై ప్రజాశక్తి కథనంతో అధికారుల్లో ఉలికిపాటు ప్రజాశక్తి-కదిరి టౌన్ : అనంతపురం జిల్లా…
సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్: పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు అన్నారు.…
హమాస్ విమర్శ అల్జజీరా కార్యాలయాల మూసివేత జెరూసలెం/గాజా : కాల్పుల విరమణపై ఒప్పందం కోసం జరుగుతున్న యత్నాలను నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని హమాస్ విమర్శించింది. గాజాలో ఇజ్రాయిల్…
హైదరాబాద్ : రానున్న ఐదురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు…
నిర్మల్ : పేదల హక్కులను హరించి, కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివారం నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార…
న్యూఢిల్లీ : పాఠశాలలో ఎయిర్ కండిషనింగ్కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లేబరేటరీ ఫీజ్, స్మార్ట్ కార్డ్ ఫీజ్ వంటి ఇతర ఛార్జీల…
హైదరాబాద్ : తెలంగాణ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ మొగులయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ట్విట్టర్ వేదికగా ఇచ్చిన మాటను కేటీఆర్ నిలబెట్టుకున్నారు. గత…
ప్రజాశక్తి – అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కొత్తవలస – కిరండూల్ లైన్లో బొడ్డవర, శివలింగపురం మార్గమధ్యంలో పట్టాలపై పడిన బండరాయిని గూడ్స్ రైలు ఢీకొట్టింది.…
భారతీయుల అరెస్ట్పై కెనడా ప్రధాని ట్రుడో టొరంటో : తమ దేశంలో చట్టబద్ధమైన పాలన, బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని, దేశ పౌరులను రక్షించడం తమ…