వార్తలు

  • Home
  • అనర్హత వేటుతో నష్టమేమీ లేదు : కోటంరెడ్డి

వార్తలు

అనర్హత వేటుతో నష్టమేమీ లేదు : కోటంరెడ్డి

Feb 27,2024 | 12:27

ప్రజాశక్తి-నెల్లూరు : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన సంగతి…

ఆట పట్ల చిత్తశుద్ధిని వైసిపి కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు :చంద్రబాబు

Feb 27,2024 | 12:12

 హనుమ విహారిని అండగా ఉంటామని హామీ ప్రజాశక్తి- అమరావతి: ఆంధ్ర క్రికెట్‌ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని… భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి సంచలన…

సమాజ్ వాది పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపి మృతి

Feb 27,2024 | 12:00

న్యూఢిల్లీ  :  సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎంపి షాఫీఖర్‌ రెహమాన్‌ బార్క్‌ (93) మంగళవారం ఉదయం మరణించారు. మొర్దాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు…

విశాఖలో యువతి కిడ్నాప్‌కు ఆటో డ్రైవర్‌ యత్నం

Feb 27,2024 | 11:49

రన్నింగ్‌ ఆటోలో నుండి దూకేసిన యువతి  ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్‌ యత్నించాడు. ఆటోలో నుంచి దూకడంతో…

రాజ్యసభ ఎన్నికల సమయంలో .. చీఫ్‌ విప్‌ పదవికి ఎస్‌పి ఎమ్మెల్యే రాజీనామా

Feb 27,2024 | 11:43

న్యూఢిల్లీ :    కీలక రాజ్యసభ ఎన్నికల సమయంలో  సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్మెల్యే మనోజ్‌ కుమార్‌ పాండే మంగళవారం ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌…

అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచండి : సిహెచ్‌.బాబూరావు

Feb 27,2024 | 11:37

విజయవాడ : విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆరవ…

2023లో 53 లక్షల భారతీయ ఆన్‌లైన్‌ ఖాతాల డేటా ఉల్లంఘన

Feb 27,2024 | 11:28

న్యూఢిల్లీ : గతేడాదిలో మొత్తంగా 53 లక్షల భారతీయ ఆన్‌లైన్‌ ఖాతాలు డేటా ఉల్లంఘనకు గురయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. ప్రైవేట్‌ వర్చువల్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ సర్ఫ్‌షార్క్‌…

6వరోజు ‘సిపిఎం జన శంఖారావం’

Feb 27,2024 | 11:44

విజయవాడ : విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఆరో రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 24వ డివిజన్‌ పాత గిరిపురంలో మంగళవారం కొనసాగుతోంది. సిపిఎం…

నేడు ‘గగన్‌యాన్‌’ వ్యోమగాములను ప్రకటించనున్న ప్రధాని మోడీ

Feb 27,2024 | 13:16

ఢిల్లీ : భారత్‌ మొట్టమొదటిసారి చేపడుతున్న మానవ-సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌ మిషన్‌’లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం…