వార్తలు

  • Home
  • ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ల ఉపసంహరణ : ఆస్ట్రాజెన్‌కా

వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ల ఉపసంహరణ : ఆస్ట్రాజెన్‌కా

May 8,2024 | 23:15

న్యూఢిల్లీ : డిమాండ్‌ పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెన్‌కా ప్రకటించింది. ఐరోపాలో వ్యాక్సేజెవ్రియా వాక్సిన్‌ మార్కెటింగ్‌ అధికారాలను కూడా ఉపసంహరించుకోనున్నట్లు కంపెనీ మంగళవారం…

గుజరాత్‌లో ఓటింగ్‌కు దూరంగా గ్రామీణ ప్రజలు

May 8,2024 | 22:50

– పెండింగ్‌ సమస్యలే కారణం అహ్మదాబాద్‌ : గుజరాత్‌ గ్రామీణ ప్రాంత ప్రజలు ఓటింగ్‌ పట్ల విముఖత ప్రదర్శించారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను అక్కడి బిజెపి…

‘గన్నవరం’ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

May 8,2024 | 22:46

– 25 రోజుల్లో కూటమిదే అధికారం – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి-ఉంగుటూరు (కృష్ణా) :గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత…

చట్ట సభలకు ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోండి- ఊరూరా సిపిఎం ప్రచారం

May 8,2024 | 22:44

ప్రజాశక్తి- యంత్రాంగం :నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలకపక్షాలను ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన ఉద్యమ నేతలను చట్ట సభలకు ఎన్నుకోవాలని కోరుతూ సిపిఎం నేతలు…

మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు

May 8,2024 | 22:35

– ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే సంస్థలన్నీ నిర్వీర్యం : ప్రియాంక గాంధీ లక్నో : ప్రధాని మోడీ హయాంలో దేశంలో బ్రిటిష్‌ రాజ్‌ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయనీ,…

ప్రలోభ పెట్టు.. ఓటు పట్టు..

May 9,2024 | 07:40

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. చివరకు అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అందుకే…

ప్రధాని పర్యటన నేపథ్యంలో పలువురు గృహ నిర్బంధం

May 8,2024 | 22:18

– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, అమరావతి బహుజన జెఎసి నేత బాలకోటయ్య హౌస్‌ అరెస్టు నిర్బంధాన్ని ధిక్కరించి ఇండియా వేదిక సభకు వచ్చిన పద్మశ్రీ ప్రజాశక్తి…

హోమ్‌ ఓటింగ్‌.. టిడిపి, వైసిపి శ్రేణులు ఘర్షణ

May 8,2024 | 21:56

పల్నాడులో ఉద్రిక్తత – హోమ్‌ ఓటింగ్‌ విషయంలో వివాదం – పరస్పరం రాళ్లు రువ్వుకున్న టిడిపి, వైసిపి కార్యకర్తలు ప్రజాశక్తి-ముప్పాళ్ల (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా ముప్పాళ్ల…

మద్యం ఆదాయం జమకోసం.. ఆదివారం బ్యాంకులు తెరవండి -ఎస్‌బిఐకి ఆర్థికశాఖ లేఖ

May 8,2024 | 21:51

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి :రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. 10,…