వార్తలు

  • Home
  • ‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయం

వార్తలు

‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయం

May 12,2024 | 21:58

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌…

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

May 12,2024 | 21:55

ప్రజాశక్తి – తవణంపల్లి (చిత్తూరు జిల్లా) :ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో చోటుచేసుకుంది. అటవీ అధికారుల సమాచారం మేరకు..…

కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి

May 12,2024 | 21:51

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇండియా వేదిక భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని,…

పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది ఇక్కట్లు

May 12,2024 | 21:47

– భోజనంలేక ఇబ్బందులు – సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం ప్రజాశక్తి-యంత్రాంగం:ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో ఆదివారం పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల…

వైసిపిది తప్పుడు ప్రచారం – టిడిపి అధినేత చంద్రబాబు

May 12,2024 | 21:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తప్పుడు వీడియోలు, ఆడియోలు, పోస్టులతో వైసిపి ప్రచారం చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసిపికి…

సొంతూళ్లకు జనం క్యూ

May 12,2024 | 21:42

– ఓటు వేసేందుకు వస్తున్న వారితో బస్సులు, రైళ్లు, ప్రైవేటు సర్వీసులు ఫుల్‌ – విజయవాడలో సర్వీసులు లేక ప్రయాణికుల పాట్లు – రద్దీని బట్టి ప్రత్యేక…

ప్రాణం తీసిన అతివేగం

May 12,2024 | 21:29

-వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు మృతి -ముగ్గురికి గాయాలు ప్రజాశక్తి – గోపాలపట్నం (విశాఖపట్నం):రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాలలో నలుగురు మృతి చెందారు.…

కిక్కిరిసిన విజయవాడ బస్‌స్టేషన్‌

May 12,2024 | 21:15

– సర్వీసులు లేక అల్లాడిన ప్రయాణికులు రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు : ఆర్‌టిసి ఎమ్‌డి ప్రజాశక్తి – విజయవాడ, అమరావతి బ్యూరో :విజయవాడ పండిట్‌ నెహ్రూ…

ఒకరిని రక్షించబోయి మరొకరు – చెరువులో పడి ఇద్దరు మృతి

May 12,2024 | 21:02

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) :చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..…