వార్తలు

  • Home
  • హేమంత్‌ సోరేన్‌ కస్టడీపై తీర్పు రిజర్వ్‌ – నేడు సుప్రీం విచారణ

వార్తలు

హేమంత్‌ సోరేన్‌ కస్టడీపై తీర్పు రిజర్వ్‌ – నేడు సుప్రీం విచారణ

Feb 2,2024 | 09:54

గవర్నర్‌ను మళ్లీ కలిసినచంపాయ్ సోరేన్‌ ప్రమాణస్వీకారంలో ఆలస్యమెందుకు ? జార్ఖండ్‌ గవర్నర్‌పై ప్రతిపక్షాల మండిపాటు రాంచీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి…

రాష్ట్రానికి నిరాశే- కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు

Feb 2,2024 | 09:45

– వైజాగ్‌ స్టీల్‌, పోర్టులకు కోతా విభజన హామీల ఊసేలేదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు, కేంద్ర…

నీటి పంపిణీకి త్రిసభ్య కమిటీ : శ్రీశైలం, సాగర్‌ కృష్ణా బోర్డుకు అప్పగింత

Feb 2,2024 | 09:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణానదిపై వున్న ప్రాజెక్టులకు నీటి వాటాల పంపిణీ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకోవాలని రెండు రాష్ట్రాలు కృష్ణా…

ఎన్నికల ఏడాదిలోనూ కార్పొరేట్ల వికాసమే

Feb 2,2024 | 09:02

మోడీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ నిండా సంస్కరణల జపమే సామాన్యులకు తప్పని విషాదం కీలక సబ్సిడీలకు కోతలు ఆర్భాటంగా సాగిన ఆర్థిక మంత్రి ప్రసంగం ఎన్నికల ఏడాదిలోనూ…

పెరిగిన దేశం అప్పు- 2019 నుంచి రూ.82 లక్షల కోట్లు పెరుగుదల

Feb 2,2024 | 11:20

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :మోడీ ప్రభుత్వంలో అప్పు విపరీతంగా పెరుగుతోంది. ఆరేళ్లలోనే దాదాపు రూ.82 లక్షల కోట్లు పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టిన…

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు

Feb 2,2024 | 08:12

నూతన కమిటీ ఎన్నిక ప్రజాశక్తి – తణుకు రూరల్‌ :ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వాక రామచంద్రరావు, జుత్తిగ నరసింహమూర్తి ఎన్నికయ్యారు.…

ప్రజా పక్షపాతి బాలకృష్ణ-మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ

Feb 2,2024 | 08:12

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేసిన ప్రజల పక్షపాతి సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ బాలకృష్ణ అని మాజీ ఎమ్మెల్సీ…

గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

Feb 2,2024 | 08:12

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖపట్నం):గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌…

బడ్జెట్‌లో గిరిజనులకు తీవ్ర అన్యాయం

Feb 2,2024 | 08:10

– ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామారావు, సురేంద్ర ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా…