సమాజ్ వాది పార్టీకి చెందిన సీనియర్ ఎంపి మృతి
న్యూఢిల్లీ : సమాజ్ వాది పార్టీ (ఎస్పి) ఎంపి షాఫీఖర్ రెహమాన్ బార్క్ (93) మంగళవారం ఉదయం మరణించారు. మొర్దాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు…
న్యూఢిల్లీ : సమాజ్ వాది పార్టీ (ఎస్పి) ఎంపి షాఫీఖర్ రెహమాన్ బార్క్ (93) మంగళవారం ఉదయం మరణించారు. మొర్దాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు…
రన్నింగ్ ఆటోలో నుండి దూకేసిన యువతి ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్ యత్నించాడు. ఆటోలో నుంచి దూకడంతో…
న్యూఢిల్లీ : కీలక రాజ్యసభ ఎన్నికల సమయంలో సమాజ్ వాది పార్టీ (ఎస్పి) ఎమ్మెల్యే మనోజ్ కుమార్ పాండే మంగళవారం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ విప్…
విజయవాడ : విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆరవ…
న్యూఢిల్లీ : గతేడాదిలో మొత్తంగా 53 లక్షల భారతీయ ఆన్లైన్ ఖాతాలు డేటా ఉల్లంఘనకు గురయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ వర్చువల్ నెట్వర్క్ ప్రొవైడర్ సర్ఫ్షార్క్…
విజయవాడ : విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఆరో రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్ పాత గిరిపురంలో మంగళవారం కొనసాగుతోంది. సిపిఎం…
ఢిల్లీ : భారత్ మొట్టమొదటిసారి చేపడుతున్న మానవ-సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం…
హైదరాబాద్ : తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ హైవేపై వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి…
దేశవ్యాపితంగా మరో 509 స్టేషన్లను కూడా వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని ప్రజాశక్తి – యంత్రాంగం : ఎన్నికల ముంగిట శంకుస్థాపనల మీద శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉన్న మోడీ…