ధాన్యం రాశులు దగ్ధం.. రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం
కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు…
కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు…
ప్రజాశక్తి-అమరావతి : పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ చిరంజీవి మంగళవారం ట్విట్టర్లో వీడియో పోస్ట్ పెట్టాడు. వీడియోలో మెగాస్టార్ మాట్లాడుతూ..…
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : చిలకలూరిపేటలో పొలిట్ బాక్స్ ద్వారా 5వ తారీఖున ఓటు హక్కును ఉపయోగించుకున్నవారికి సార్వత్రిక ఎన్నిక అభ్యర్ది ఓటులో విషయంలో పొరపాటు జరిగిందని, ఆ…
ఏలూరు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రక్రియ మంగళవారం కూడా ప్రశాంత వాతావరణంలో…
ప్రజాశక్తి-కడప : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా…
కేప్ కెనావెరాల్ : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో…
ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఒక్కసారిగా ఆకాశమంతా మేఘావృతమై దట్టమైన నల్లని మేఘాలతో ఈదురు గాలులతో…
అహ్మదాబాద్ : అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోడి అన్నారు. మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న పాఠశాలలో మోడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన…
అహ్మదాబాద్ : లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడి ఈ ఉదయం అహ్మదాబాద్లోని ఓ పాఠశాలలో ఓటు హక్కును…