తిరుపతిలో ఉద్రిక్తత..ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పులివర్తి నాని
ప్రజాశక్తి-క్యాంపస్(తిరుపతి): .దొంగ, బోగస్ ఓట్లుపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమరభేరి మోగించారు. ఉదయం నుంచి చంద్రగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన…
ప్రజాశక్తి-క్యాంపస్(తిరుపతి): .దొంగ, బోగస్ ఓట్లుపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమరభేరి మోగించారు. ఉదయం నుంచి చంద్రగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన…
ప్రజాశక్తి-విజయవాడ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ఆందోళన విజయవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బందర్ రోడ్డులో మున్సిపల్ కార్మికుల డిమాండ్ల కోసం చేస్తున్న…
టోక్యో : టోక్యోలోని హనెడా విమానాశ్రయం రన్వేను వారంరోజుల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు. మానవ తప్పిదం కారణంగా గతవారం జపాన్ ఎయిర్లైన్స్ విమానం, కోస్ట్గార్డ్…
జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన మంత్రి సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీల హెచ్చరిక ప్రజాశక్తి-గజపతినగరం : తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం మంత్రి…
ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలోకి గంజాయి, మద్యం,…
ఎస్సిఎస్కు 104, 108 ఉద్యోగుల సమ్మె నోటీసు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అనేక సంవత్సరాలుగా వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న తమ న్యాయమైన సమస్యలు ఈ నెల…
న్యూఢిల్లీ : గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ప్రతిపక్షాలు స్పందించాయి. సుప్రీంకోర్టు తీర్పు న్యాయంపై కొంత ఆశ కల్పించిందని సిపిఎం నేత బృందాకరత్ పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-అమరావతి: వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాజధాని ప్రాంత రైతులు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసైన్డ్…
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 22 మందికి గాయాలయ్యాయని అన్నారు. ఈ…