వార్తలు

  • Home
  • రూ. 16 వేల కోట్లు ఏమయ్యాయి ?

వార్తలు

రూ. 16 వేల కోట్లు ఏమయ్యాయి ?

May 21,2024 | 09:22

డిబిటి లబ్ధిదారులకు పూర్తిగా జరగని చెల్లింపులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అవసరాల పేరిటి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెక్యూరిటి బాండ్ల అమ్మకాల రూపంలో…

జనన, మరణ నమోదుకు కొత్త పోర్టల్‌

May 21,2024 | 09:22

డిజిటల్‌గానూ ధ్రువపత్రం పొందే వెసులుబాటు వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సిఎస్‌ ఎమ్‌టి కృష్ణబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి గతేడాది అక్టోబరు…

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి దొంగ ఓట్లు

May 21,2024 | 09:19

 ఎనిమిది ఓట్లేసిన వ్యక్తి అరెస్ట్‌ లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి కార్యకర్త కుమారుడు ఏకంగా ఎనిమిదిసార్లు ఇవిఎం బటన్‌ నొక్కాడు. అదేదో ఘనకార్యం…

Kerala: ఎల్‌డిఎఫ్‌-2 ప్రభుత్వానికి మూడేళ్లు

May 21,2024 | 09:19

హామీలను నెరవేరుస్తున్నాం  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తిరువనంతపురం : కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సోమవారం మూడో వార్షికోత్సవాన్ని నిర్వహించింది.…

సిపిఎం ఏజెంట్లపై టిఎంసి దాడులు

May 21,2024 | 09:17

ప్రతిఘటించిన సిపిఎం అభ్యర్థులు తృణమూల్‌పై తిరగబడ్డ ప్రజలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమబెంగాల్‌లో సిపిఎం ఏజెంట్లను కూర్చోనివ్వకుండా టిఎంసి గూండాలు దాడులకు దిగారు. అలాగే ఓటర్లను ప్రలోభ…

2న కేజ్రీవాల్‌ను కస్టడీకి అప్పగించండి : ప్రత్యేక కోర్టులో ఇడి పిటీషన్‌

May 21,2024 | 09:18

న్యూఢిల్లీ : మధ్యంతర బెయిల్‌ ముగిసిన తరువాత అంటే జూన్‌ 2న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తమకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టులో…

ఇన్ని ఫిర్యాదులు చేసినా చర్యలేవీ ?

May 21,2024 | 09:09

 ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించిన సీతారాం ఏచూరి  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మరో లేఖ న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు పదేపదే ఎన్నికల…

యుద్ధనేరాల ప్రభువు

May 21,2024 | 08:22

 నెతన్యాహు అరెస్టుకు వారెంట్‌ ఇవ్వండి  ఐసిసిని కోరిన చీఫ్‌ ప్రాసిక్యూటర్‌  24గంటల్లో వందమందికి పైగా పాలస్తీనియన్లు మృతి గాజా, జెరూసలేం :పెద్దయెత్తున యుద్ధ నేరాలకు పాల్పడిన ఇజ్రాయిల్‌…

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. వాహనం లోయలో పడి 18 మంది దుర్మరణం

May 21,2024 | 08:19

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని ఒక పికప్‌ వాహనం అదుపుతప్పి లోయలో పడిన దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు.…