వార్తలు

  • Home
  • రాజ్యాంగకర్తలను స్మరించుకుందాం : సిఎం జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

వార్తలు

రాజ్యాంగకర్తలను స్మరించుకుందాం : సిఎం జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Jan 26,2024 | 10:30

అమరావతి : నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవంనాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని సిఎం…

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ మార్చాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

Jan 26,2024 | 10:30

– రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన – పోరాటాల అణచివేత అప్రజాస్వామికం ప్రజాశక్తి -అనకాపల్లి ప్రతినిధి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ను తాజా పర్చాలని సిపిఎం…

మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మందికి పైగా మృతి

Jan 26,2024 | 07:47

బాంకొ : పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని కుప్పకూలి సుమారు 70 మందికి పైగా మృతి…

ఏం అన్యాయం జరిగిందో షర్మిల చెప్పాలి-సజ్జల రామకృష్ణారెడ్డి

Jan 26,2024 | 07:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:షర్మిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం అన్యాయం చేశారో స్పష్టంగా చెప్పాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కుటుంబ…

ఓటుతోనే సక్రమ పథకాలు- రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

Jan 26,2024 | 07:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రభుత్వాలు సక్రమ పథకాలను రూపొందించాలంటే ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. గురువారం 14వ ఓటర్‌ జాతీయ దినోత్సవం…

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి

Jan 26,2024 | 07:46

కొత్త పాలకమండలి నియామకం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి)కి కొత్త పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా మాజీ డిజిపి…

వైఎస్‌ఆర్‌ కుటుంబం చీలడానికి జగనే కారణం – పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల

Jan 26,2024 | 07:45

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:’రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని కాంగ్రెస్‌ చీల్చిందంటూ జగనన్న ఆరోపణ చేస్తున్నారు. నిన్న జరిగిన ఇండియా టుడే కార్యక్రమంలో అదే పనిగా అనేక ఆరోపణలు…

రాష్ట్రానికి తొమ్మిది పోలీస్‌ మెడల్స్‌

Jan 25,2024 | 21:55

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీస్‌ మెడల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్‌, ఫైర్‌…