వార్తలు

  • Home
  • పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనున్న ఆప్‌

వార్తలు

పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనున్న ఆప్‌

Feb 10,2024 | 17:22

చండీగఢ్‌ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 స్టీలకు పోటీ చేయనున్నట్లు ఆప్‌ పార్టీ చీఫ్‌ అరవింద్‌…

ఏఐ క్లౌడ్ సమ్మిట్ కు విశేష స్పందన

Feb 10,2024 | 17:29

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : డీప్ టెక్ నైపునణ్య ఫౌండేషన్ అద్వర్యంలో విశాఖపట్నంలోని విఎంఆర్దిఏ చిల్డ్రన్స్ ఏరియాలో ఏఐ క్లౌడ్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

Feb 10,2024 | 16:53

అమరావతి: ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. ఈనెల 29 వరకు…

పెద్దపల్లిలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి

Feb 10,2024 | 16:24

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…

నీట్‌-2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Feb 10,2024 | 16:45

ఢిల్లీ : జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది.…

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. మే 23న రాతపరీక్ష

Feb 10,2024 | 15:58

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని బీఎడ్‌ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 4వ తేదీన టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024…

జర్నలిస్టులకు తెల్ల రేషన్‌ కార్డులు : సిఎం రేవంత్‌రెడ్డి

Feb 10,2024 | 15:44

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్‌ రెడ్డి చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తెల్ల రేషన్‌ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక…

అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం : సీఎం రేవంత్‌

Feb 10,2024 | 15:32

హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ”మేడిగడ్డ అక్రమాలపై…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 10,2024 | 15:26

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని…