వార్తలు

  • Home
  • ఎన్డీయే గూటికి మళ్లీ నితీష్‌..తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం

వార్తలు

ఎన్డీయే గూటికి మళ్లీ నితీష్‌..తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం

Jan 29,2024 | 07:41

ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 8 మంది మంత్రులు కూడా ..తొలుత ఆర్జేడి ప్రభుత్వానికి రాజీనామా నితీష్‌ మోసకారి: ప్రతిపక్షాల విమర్శ పాట్నా: రాజకీయ రంగులు మార్చడంలో రాటుదేలిన…

ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే

Jan 29,2024 | 07:40

-యుటిఎఫ్‌ సభలో వక్తల డిమాండ్‌ -ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ -ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్‌ను అమలు చేయాల్సిందేనని పలువురు…

హైడ్రో పవర్‌ ప్లాంట్‌ పనుల అడ్డగింత

Jan 28,2024 | 20:41

ప్రజాశక్తి – దేవరాపల్లి (అనకాపల్లి):అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీ పరిధిలోని బలిపురం నుంచి వీలుపర్తి పంచాయతీ పరిధిలోని మారికకొండ వరకు అదానీ కంపెనీ తలపెట్టిన…

చరిత్రలో నిలిచిపోయే చిత్రం ‘బాబూజీ’

Jan 28,2024 | 20:13

– ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి అన్షూల్‌ అవిజిత్‌ ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌…

నియంతృత్వ పోకడలతో విద్యారంగం నిర్వీర్యం: మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

Jan 28,2024 | 17:04

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : కార్పొరేట్ రంగానికి కొమ్ముకాసి,ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పాలకులకు ఉద్యమాలతోనే సమాధానం చెప్తామని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక…

వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

Jan 28,2024 | 16:41

అమరావతి: ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ…

నాసిన్‌ అకాడమీలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Jan 28,2024 | 16:08

గోరంట్ల : శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్‌ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలోని క్యాంటీన్‌ లో మంటలు చెలరేగాయి.…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Jan 28,2024 | 16:00

ఆళ్ళపల్లి :చేపల మీద మక్కువ ఓ వ్యక్తికి ప్రాణాపాయంగా మారిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పైలట్‌ కథనం ప్రకారం.. ముత్తాపురం గ్రామానికి…

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

Jan 28,2024 | 15:47

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. నకిలీ మందుల అమ్మకాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు…