వార్తలు

  • Home
  • ముగిసిన ఇఎపిసెట్‌ – 93.47 శాతం హాజరు

వార్తలు

ముగిసిన ఇఎపిసెట్‌ – 93.47 శాతం హాజరు

May 24,2024 | 07:43

– అగ్రీకల్చర్‌, ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపి ఇఎపిసెట్‌ా2024) గురువారంతో ముగిసింది. ఈ నెల…

5 వరకు చర్యలొద్దు ..పిన్నెల్లి పిటిషన్‌పై హైకోర్టు

May 24,2024 | 07:41

పాల్వాయిగేటు పిఒ, ఎపిఒలు సస్పెన్షన్‌ : సిఇఒ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఇవిఎం ధ్వంసం చేసిన…

నాణ్యతపై మీన మేషాలు

May 24,2024 | 02:26

– ప్రమాణాల రూపకల్పనలో అయోమయం -ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి పనుల్లో లోపాలు – పంచాయితీరాజ్‌, వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఇంతే ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న…

హిమాచల్‌, తెలంగాణా ఎన్నికలపై జోస్యం చెప్పి బోల్తా పడ్డ కిషోర్‌

May 24,2024 | 02:15

కరణ్‌ థాపర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పరస్పర విరుద్ధ ప్రకటనలు న్యూఢిల్లీ :ఎన్నికల నిపుణుడిగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ది వైర్‌కు చెందిన జర్నలిస్టు కరణ్‌ థాపర్‌కు…

అర్థరాత్రి వరకూ పని చేస్తున్నాం : పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం స్పందన

May 24,2024 | 00:35

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా…

రేపటి నుంచి విత్తనవేరుశనగ పంపిణీ

May 23,2024 | 23:57

ప్రజాశక్తి-అనంతపురం :ఖరీఫ్‌కు సంబంధించి సబ్సీడీ వేరుశనగ కాయలు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు శుక్రవారం నుంచి స్థానిక రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనకాయలు పంపిణీ చేసేందుకు…

రేపటి నుంచి ఏనుగుల గణన

May 23,2024 | 23:53

ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌ :ఈనెల 25వ తేదీ శుక్రవారం నుండీ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఏనుగుల గణన చేపట్టనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి చైతన్య కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ గణన…

అనంతలో చీనీచెట్లు నరికివేత

May 23,2024 | 23:46

ప్రజాశక్తి-పెద్దపప్పూరు :అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్షమ్మకు చెందిన 189 చీనీ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం…

ధరల సూచీని వెంటనే విడుదల చేయండి : సిఐటియు

May 23,2024 | 23:36

న్యూఢిల్లీ : పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీని వెంటనే విడుదల చేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సిఐటియు) డిమాండ్‌ చేసింది. ఫిబ్రవరి,…