వార్తలు

  • Home
  • చిత్తూరులో 33మంది వాలంటీర్లు తొలగింపు

వార్తలు

చిత్తూరులో 33మంది వాలంటీర్లు తొలగింపు

Mar 18,2024 | 14:18

అమరావతి : చిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికార వేటుపడింది. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగా … వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్‌…

జగిత్యాలలో బిజెపి విజయ సంకల్ప యాత్ర

Mar 18,2024 | 12:39

జగిత్యాల (తెలంగాణ) : ఎన్నికల నగారా మోగిన వేళ … ప్రధాన పార్టీలన్నీ జోష్‌ పెంచాయి. ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సోమవారం…

సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Mar 19,2024 | 00:06

న్యూఢిల్లీ :  లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై అభియోగాల రద్దు, బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆయనను వెంటనే…

తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోంది : ప్రధాని మోడి

Mar 18,2024 | 12:22

జగిత్యాల (తెలంగాణ) : తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. సోమవారం ఉదయం జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో…

మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత – విద్యార్థుల ఆందోళన

Mar 18,2024 | 12:01

తెలంగాణ : మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త నెలకొంది. పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయిన సుమారు 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం…

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

Mar 18,2024 | 21:28

ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశంజిల్లా) : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దదోర్నాల మండలంలోని…

నేడు ఎమ్మెల్సీ కవిత భర్తను విచారించనున్న ఈడీ

Mar 18,2024 | 11:22

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. కవితకు ఏడు రోజులు కస్టడీని కోర్టు…

ఇడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

Mar 19,2024 | 00:05

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లను దాటవేశారు. ఢిల్లీ జలబోర్డులో అవతవకలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆదివారం ఇడి సమన్లు…

వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం : లోకేశ్‌

Mar 18,2024 | 11:08

మంగళగిరి (గుంటూరు) : వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మంగళగిరి ఎల్‌ఈపీఎల్‌ అపార్టుమెంట్‌ వాసులతో సోమవారం…