శాస్త్రీయ భారత దేశాన్ని నిర్మించుకుందాం- ఎస్కెయు రిజిస్ట్రార్ ఎంవి.లక్ష్మయ్య
– అనంతలో ముగిసిన జెవివి రాష్ట్ర సైన్స్ కళాయాత్ర ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ :సమాజంలో మూఢనమ్మకాలు పారదోలి.. చైతన్యం, విజ్ఞానవంతమైన శాస్త్రీయ భారతదేశాన్ని నిర్మించుకుందామని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం…