వార్తలు

  • Home
  • శాస్త్రీయ భారత దేశాన్ని నిర్మించుకుందాం- ఎస్‌కెయు రిజిస్ట్రార్‌ ఎంవి.లక్ష్మయ్య

వార్తలు

శాస్త్రీయ భారత దేశాన్ని నిర్మించుకుందాం- ఎస్‌కెయు రిజిస్ట్రార్‌ ఎంవి.లక్ష్మయ్య

Feb 17,2024 | 20:40

– అనంతలో ముగిసిన జెవివి రాష్ట్ర సైన్స్‌ కళాయాత్ర ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ :సమాజంలో మూఢనమ్మకాలు పారదోలి.. చైతన్యం, విజ్ఞానవంతమైన శాస్త్రీయ భారతదేశాన్ని నిర్మించుకుందామని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం…

భవిష్యత్‌ పోరాటాలకు మార్గదర్శి’మా బీల.. మా నేల.. మా బతుకు’

Feb 17,2024 | 21:18

-పుస్తకావిష్కరణ సభలో వై కృష్ణమూర్తి ప్రజాశక్తి- సోంపేట (శ్రీకాకుళం జిల్లా):సోంపేటలో జరిగిన బీల చిత్తడి భూముల పరిరక్షణ పోరాటం భవిష్యత్‌ పర్యావరణ పరిరక్షణ ప్రజా పోరాటాలకు మార్గదర్శి…

స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Feb 17,2024 | 20:53

– కోకో ఒవెన్‌ విభాగంలో విలువైన సామగ్రి దగ్ధం ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని కోకో ఒవేన్‌ విభాగంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి ఆస్తి…

నూతన ఆలోచనతో ఉన్నత శిఖరాలకు

Feb 17,2024 | 20:23

– గుంటూరు బాలోత్సవం ప్రారంభ సభలో వక్తలు ప్రజాశక్తి-గుంటూరు:నూతన ఆలోచనలు చేసే వారే నేటి ఆధునిక సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పలువురు వక్తలు అన్నారు. రెండు…

22న విశాఖలో ఐద్వా బహిరంగ సభ – పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 17,2024 | 20:47

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నంలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతున్న నేపథ్యంలో 22న మధ్యాహ్నం…

 రేపు,ఎల్లుండి విఆర్‌ఎల రిలే దీక్షలు

Feb 17,2024 | 20:20

– విఆర్‌ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-గుంటూరు:గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం, సోమవారం విజయవాడలో జరిగే రిలే దీక్షలను జయప్రదం…

సీఎం జగన్‌ రాప్తాడు పర్యటనను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన

Feb 17,2024 | 16:35

అనంతపురం : సీఎం జగన్‌ రాప్తాడు పర్యటనను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళనకు దిగింది. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట సీఎం జగన్‌ గో బ్యాక్‌ ప్లకార్డులు పట్టుకుని తెలుగు…

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: బండి శ్రీనివాస్‌రావు

Feb 17,2024 | 16:26

అమరావతి : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన…

మోడీ ప్రభుత్వం రైతులకు శాపం : మల్లికార్జున ఖర్గే

Feb 17,2024 | 16:31

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…