నేడు ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ రచించిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకాన్ని విజయవాడలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు…
ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ రచించిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకాన్ని విజయవాడలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు…
అమెరికా : ఇటీవలే అమెరికాలోని శాన్ డియాగో వద్ద ఓ సైనిక హెలికాప్టర్ కూలి ఐదుగురు మెరైన్కోర్ సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో…
హైదరాబాద్: బాలికల సాధికారత కోసం సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ ఉత్సాహంగా సాగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జెండా…
అడ్డుకున్న దళితులు ప్రజాశక్తి-చిత్తూరు: తరతరాలుగా ఉన్న స్మశాన స్థలాన్ని కబ్జా చేసి శవాన్ని కూడా కూర్చునివ్వకుండా అడ్డుకోవడంతో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని గంగాసాగరం, విజయనగరం దళితవాడ దళితులు…
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇమాంపేట బాలిక గురుకుల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ సిబ్బంది సమాచారం…
ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్లమీదకు వచ్చాయి. పార్వేట మండపం ప్రాంతంలో నిన్న…
ఆగ్రహంతో ఊగిపోయిన చైర్మన్ ధన్కర్ న్యూఢిల్లీ : ఆర్ఎల్డి చీఫ్ జయంత్ సింగ్పై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపి జైరాం రమేష్పై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్…
లాంఛనంగా ప్రారంభించిన కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఖన్నా (పంజాబ్) : ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేసే కార్యాక్రమానికి తాజాగా పంజాబ్ శ్రీకారం చుట్టింది. ‘ఘర్…
ఇమ్రాన్ ఖాన్ పార్టీని అడ్డుకునేందుకు సైన్యం యత్నం తెరపైకి నవాజ్ షరీఫ్, బిలావల్ సంకీర్ణం ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి…