బాండ్ల వివరాలు బయటపెట్టాల్సిందే
ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఎస్బిఐ దరఖాస్తును కొట్టేస్తూ సుప్రీం 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఇసి వెబ్సైట్లో ఉండాలి 26 రోజులుగా ఏం…
ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఎస్బిఐ దరఖాస్తును కొట్టేస్తూ సుప్రీం 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఇసి వెబ్సైట్లో ఉండాలి 26 రోజులుగా ఏం…
రాష్ట్రంలో 1,134 కిలోమీటర్ల జాతీయ రహదారులకు శ్రీకారం వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలకపాత్ర…
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జెడికి ఎపిడబ్ల్యుజెఎఫ్ వినతి ప్రజాశక్తి- విజయవాడ : ప్రభుత్వం జారీ చేసిన జిఒను అమలు చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల…
ఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్డిఒ) ‘మిషన్ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది.…
చేనేత వస్త్రాలపై జిఎస్టిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది : లోకేష్ అనంతపురంలో ముగిసిన శంఖారావం సభలు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘లేపాక్షి నాలెడ్జి హబ్, సైన్స్ సిటీ…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బిఐ కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా…
అధికారులకు సిఎం ఆదేశం పులివెందులలో రూ.861.84 కోట్ల పనులు ప్రారంభం ప్రజాశక్తి- కడప ప్రతినిధి, పులివెందుల టౌన్ : అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన బాధ్యత…
తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టు అధ్యాపకుడిని ఆయన మేనల్లుడు కత్తితో పొడిచి దారుణంగా…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :మిమ్స్ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలికారు. మిమ్స్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా సిఐటియు ఆధ్వర్యాన ఆందోళనలు చేస్తున్న…