వార్తలు

  • Home
  • తారువలో ఉద్రిక్తత

వార్తలు

తారువలో ఉద్రిక్తత

May 5,2024 | 00:37

 బిజెపి,వైసిపి కార్యకర్తల దాడులు  పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిఎం రమేష్‌ భైఠాయింపు ప్రజాశక్తి – దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో శనివారం…

ఎల్‌జి పాలిమర్స్‌ అనుమతులు రద్దు చేయాలి

May 4,2024 | 21:14

 సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : శ్రీసిటీలో ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని…

ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టు

May 4,2024 | 20:53

ఒట్టావా : ఖలిస్తాన్‌ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో సంబంధమున్న ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. తమ దర్యాప్తు ఇంకా…

ఉచితంగా ఇసుక, టిడ్కో ఇళ్లు

May 4,2024 | 21:34

ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు చింతలపూడి ఎత్తిపోతల కల నెరువేరుస్తాం దర్శి, నూజివీడు, కాకినాడలో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి – యంత్రాంగం : ట్రాక్టర్‌ ఇసుకను రూ.1000…

ఎలక్షన్‌ ట్రైనింగ్‌ లో వడదెబ్బతో ఉపాధ్యాయుడు మృతి

May 4,2024 | 18:02

హుస్నాబాద్‌ రూరల్‌ :పార్లమెంట్‌ ఎలక్షన్‌ ట్రైనింగ్‌ లో వడదెబ్బ తగిలి లకావత్‌ రామన్న (45) ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల…

బెంగళూరును ముంచెత్తిన వర్షం..

May 4,2024 | 17:45

బెంగళూరు: గార్డెన్‌ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఇటీవలి నీటి కొరతతో నగరవాసులు అల్లాడారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు.…

పట్టాదారు పుస్తకంపై జగన్‌ ఫోటో ఎందుకు? : చంద్రబాబు

May 4,2024 | 17:15

అమరావతి : ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…

బహిర్భూమికి వెళ్లిన దళిత బాలిక సజీవ దహనం

May 4,2024 | 16:45

లక్నో: బహిర్భూమికి వెళ్లిన దళిత బాలికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.…

చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

May 4,2024 | 16:30

అమరావతి : నిత్యం అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు మరోసారి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.…