తారువలో ఉద్రిక్తత
బిజెపి,వైసిపి కార్యకర్తల దాడులు పోలీస్ స్టేషన్ వద్ద సిఎం రమేష్ భైఠాయింపు ప్రజాశక్తి – దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో శనివారం…
బిజెపి,వైసిపి కార్యకర్తల దాడులు పోలీస్ స్టేషన్ వద్ద సిఎం రమేష్ భైఠాయింపు ప్రజాశక్తి – దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో శనివారం…
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ : శ్రీసిటీలో ఎల్జి పాలిమర్స్ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని…
ఒట్టావా : ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో సంబంధమున్న ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. తమ దర్యాప్తు ఇంకా…
ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు చింతలపూడి ఎత్తిపోతల కల నెరువేరుస్తాం దర్శి, నూజివీడు, కాకినాడలో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి – యంత్రాంగం : ట్రాక్టర్ ఇసుకను రూ.1000…
హుస్నాబాద్ రూరల్ :పార్లమెంట్ ఎలక్షన్ ట్రైనింగ్ లో వడదెబ్బ తగిలి లకావత్ రామన్న (45) ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల…
బెంగళూరు: గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఇటీవలి నీటి కొరతతో నగరవాసులు అల్లాడారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు.…
అమరావతి : ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…
లక్నో: బహిర్భూమికి వెళ్లిన దళిత బాలికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.…
అమరావతి : నిత్యం అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు మరోసారి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.…