వార్తలు

  • Home
  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు మంచిదే : నీతి ఆయోగ్‌ సమాధానం

వార్తలు

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు మంచిదే : నీతి ఆయోగ్‌ సమాధానం

May 17,2024 | 00:23

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు మంచిదేనని, దీనివల్ల రైతులకు లాభం కలుగుతుందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. ల్యాండ్‌…

డెంగీ నివారణకు చర్యలు

May 16,2024 | 22:31

 వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎమ్‌టి కృష్ణబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డెంగీ నివారణకు వైద్యారోగ్యశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ…

ప్రజలకు పవన్‌ కృతజ్ఞతలు

May 16,2024 | 22:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ…

పోలీసుల ఉదాసీనత వల్లే శాంతిభద్రతల సమస్యలు : చంద్రబాబు

May 16,2024 | 22:25

ప్రజాశక్తి-అమరాతి బ్యూరో : వైసిపి మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు…

దేశంలో అధికార మార్పిడి తప్పదు : సిపిఐ నారాయణ

May 16,2024 | 22:13

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ‘దేశంలోనూ, రాష్ట్రంలోనే అధికార మార్పిడి తప్పదు. పాలకుల విధానాలతో విసుగెత్తిన జనం… తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపటానికి పోలింగ్‌…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

May 16,2024 | 22:10

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…

అధికారంలోకి రాగానే ‘ఐప్యాక్‌’పై చర్యలు : దేవినేని

May 16,2024 | 22:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వైసిపి ప్రభుత్వం ‘ఐప్యాక్‌’కు కట్టబెట్టిందని, తాము అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామని టిడిపి…

చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..  గవర్నరుకు వైసిపి ఫిర్యాదు

May 16,2024 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసిపి పేర్కొంది. తక్షణమే చంద్రబాబు,…

పులివర్తి నానికి భద్రత హైకోర్టుకు తెలిపిన పోలీసులు

May 16,2024 | 21:24

ప్రజాశక్తి-అమరావతి : చంద్రగిరి శాసనసభ టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అదే విధంగా దాడి…