వార్తలు

  • Home
  • జనసేనలోకి మాజీ మంత్రి కూతురు..? రాజోలు టికెట్‌ పై ఆశలు

వార్తలు

జనసేనలోకి మాజీ మంత్రి కూతురు..? రాజోలు టికెట్‌ పై ఆశలు

Feb 23,2024 | 13:44

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.…

సీట్ల సర్దుబాటుపై ఉద్ధవ్‌ థాకరేకు రాహుల్‌గాంధీ ఫోన్‌

Feb 23,2024 | 13:04

ముంబయి :    సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇండియా ఫోరంలోని ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆప్‌, సమాజ్‌ వాదీ పార్టీలతో…

తల్లిదండ్రులను కత్తితో నరికి చంపిన కొడుకు

Feb 23,2024 | 13:03

బొండపల్లి (విజయనగరం) : తల్లిదండ్రులను కొడుకు కత్తితో నరికి చంపిన ఘటన శుక్రవారం విజయనగరంలోని బొండపల్లిలో జరిగింది. మండలంలోని బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల…

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

Feb 23,2024 | 12:47

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందడంలేదంటూ … శుక్రవారం మక్కువ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల అత్యవసర భేటీ

Feb 23,2024 | 12:39

అమరావతి : జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు…

నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌?.. షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌

Feb 23,2024 | 12:26

తిరుమల: ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌..? తెలంగాణ బిడ్డను అని చెప్పుకుని.. ఇప్పుడు ఏపీ గురించి హడావిడి చేస్తున్నారని షర్మిలపై…

52 ఏళ్ల తర్వాత చంద్రునిపై మొదటి అమెరికా ప్రైవేటు ల్యాండర్‌

Feb 23,2024 | 12:01

కేప్‌ కెనవెరాల్‌ :   52 ఏళ్ల తర్వాత అమెరికాకి చెందిన మొదటి ప్రైవేట్‌ ల్యాండర్‌ గురువారం చంద్రునిపై దిగింది. అయితే ల్యాండర్‌ నుండి వచ్చే సిగల్స్‌ బలహీనంగా…

2వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం‘ పాదయాత్ర

Feb 23,2024 | 11:44

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ రెండో రోజు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో ఈ పాదయాత్ర ఈరోజు…

ఎపి సిఎం జగన్‌ పై ఎంపి రఘురామ ఈసీకి ఫిర్యాదు

Feb 23,2024 | 11:33

అమరావతి : ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ … కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి రఘురామ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత భద్రత పేరుతో…