వార్తలు

  • Home
  • ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

వార్తలు

ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

Jan 25,2024 | 08:33

‘చలో విజయవాడ’ వెళ్లనీయకుండా పోలీసుల నిర్బంధం ప్రజాశక్తి- యంత్రాంగం :  ‘చలో విజయవాడ’కు వెళ్లనీయకుండా విజయనగరం జిల్లాలో యుటిఎఫ్‌ నాయకులను, ఉపాధ్యాయులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.…

శ్రీనివాస్‌కు న్యాయం చేయాలి

Jan 25,2024 | 08:31

 రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐదేళ్ల క్రితం విశాఖపట్నంలో సిఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనలో జనపల్లి శ్రీనివాస్‌ అన్యాయంగా ఐదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారని,…

విద్యుత్‌ పిఆర్‌సితో ఇంజినీర్లకు నష్టం

Jan 25,2024 | 08:28

ఎఇఇ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణలో నాయకులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ ఉద్యోగులకు ప్రకటించిన పిఆర్‌సిలో ఇంజినీర్లకు తీవ్రమైన నష్టం జరిగిందని విద్యుత్‌ ఇంజినీర్ల నాయకులు అన్నారు.…

జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

Jan 25,2024 | 08:24

ప్రజాశక్తి-అమరావతి : విపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు విశాఖలో జరిగిన కత్తితో దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు…

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

Jan 25,2024 | 08:22

 ముగ్గురు కలెక్టర్లకు పురస్కారాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  :14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల…

పొత్తుపై తప్పుడు ప్రచారం : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

Jan 25,2024 | 08:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన పొత్తుపై జగన్‌ కుయుక్తులు పన్నుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు వార్తల ప్రచారంలో…

ప్రజాసాంస్కృతిక విప్లవాన్ని కళాకారులు ముందుకు తీసుకెళ్లాలి

Jan 25,2024 | 08:19

వామపక్ష నేతలు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రజాశక్తి-విజయవాడ : ప్రజలను ప్రజా సాంస్కృతిక విప్లవం వైపు మళ్లించడానికి కళాకారులు ముందుకు రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.…

రైతులకు బిజెపి ద్రోహం

Jan 25,2024 | 08:14

లక్ష కోట్లు నిధులు వెనక్కి పంపిన కేంద్ర వ్యవసాయ శాఖ : ఎస్‌కెఎం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రూ. లక్ష కోట్ల నిధులను వెనక్కి (సరెండర్‌) పంపినందుకు…

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు

Jan 25,2024 | 08:09

 ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బొగ్గు గ్యాసిఫికేషన్‌ (ఇంధనీకరణ) ప్రాజెక్టుల కోసం రూ.8,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…