రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…
పాలస్తీనా: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్ల హమాస్ సోమవారం సంతాపాన్ని వ్యక్తం చేసింది. టెహ్రాన్ మద్దతు ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుకు “గౌరవనీయమైన మద్దతుదారు”…
గోవా : గోవాలోని మోర్ముగావో నౌకాశ్రయం సమీపంలో అనానుకూల వాతావరణంలో చిక్కుకుపోయి ఇంధన కొరతను ఎదుర్కొన్న టూరిస్ట్ ఫెర్రీ బోట్ నుండి 24 మంది ప్రయాణికులు, ఇద్దరు…
దోపిడీకి యత్నిస్తూ దుండగుల కాల్పులు కొచ్చి : థాయ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారతీయునిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో కేరళలోని మలయాటూరు కడపర వట్టపరంబన్కు…
తెలంగాణ : ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా … కోళ్ల వ్యాపారం బాగా దెబ్బతింది. ముఖ్యంగా తెలంగాణలో కోడి ధర అమాంతం పెరిగింది. చికెన్ కొనాలంటేనే మాంసాహారులు…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా … ఐదో దశ పోలింగ్ సోమవారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు నేడు…
ప్రజాశక్తి-తిరుపతి జిల్లా : చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వీ యూనివర్సిటీ పిఎస్ లో 2గంటకు పైగా విచారణ కొనసాగింది. ఈ…
న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ…
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షం కొనసాగుతోంది. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం,…