‘సెకీ’ ఒప్పందంపై బహిరంగ విచారణ జరపండి -ఎపిఇఆర్సికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్సి)ని సిపిఎం కోరింది. ఈ మేరకు ఇఆర్సి…