వార్తలు

  • Home
  • ప్రజ్వల్‌ కోసం రెండో లుకౌట్‌ నోటీసు..ఇంటికి విచారణ బృందం

వార్తలు

ప్రజ్వల్‌ కోసం రెండో లుకౌట్‌ నోటీసు..ఇంటికి విచారణ బృందం

May 4,2024 | 15:30

కర్నాటక : సెక్స్‌ స్కాండల్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ కోసం ఇవాళ రెండో లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి…

రియాన్ష్‌కు ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

May 4,2024 | 15:18

ప్రజాశక్తి కోటనందూరు తుని శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌లో యుకెజి విద్యార్థి బి.రియాన్ష్‌ ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించాడు. ఐదు సంవత్సరాల రియాన్ష్‌ ఆన్లైన్‌…

ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్‌ డ్రిల్స్‌

May 4,2024 | 15:05

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌తో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలోని పలు…

డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..

May 4,2024 | 14:45

అనకాపల్లి: అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సఅష్టించింది.. దేవరపల్లి మండలం తారువ…

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

May 4,2024 | 14:35

కూటమి టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి చాట్రాయి : గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని నూజివీడు ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూజివీడు…

ఏపీ డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల

May 4,2024 | 14:20

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు.…

ఎన్నికలవేళ…ఆరోగ్యం జర జాగ్రత్త

May 4,2024 | 13:35

నిర్లక్ష్యం చేస్తే అసలుకే ప్రమాదం ప్రజాశక్తి -కాళ్ళ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంకా పోలింగ్‌ కు తొమ్మిది రోజులే…

అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 | 12:48

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళం, వన్నాడ, నేరేడు, పుట్టుకుమ్మరివీధి, గోమంగి, రాయిమామిడి, బోయ రాజులు, గుల్లేలు పంచాయితీ, సీమకొండ గ్రామాల్లో సుత్తి…

రేపే నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 4,2024 | 12:20

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం…