వార్తలు

  • Home
  • నీట్‌-2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

వార్తలు

నీట్‌-2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Feb 10,2024 | 16:45

ఢిల్లీ : జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది.…

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. మే 23న రాతపరీక్ష

Feb 10,2024 | 15:58

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని బీఎడ్‌ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 4వ తేదీన టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024…

జర్నలిస్టులకు తెల్ల రేషన్‌ కార్డులు : సిఎం రేవంత్‌రెడ్డి

Feb 10,2024 | 15:44

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్‌ రెడ్డి చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తెల్ల రేషన్‌ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక…

అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం : సీఎం రేవంత్‌

Feb 10,2024 | 15:32

హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ”మేడిగడ్డ అక్రమాలపై…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 10,2024 | 15:26

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని…

అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా..

Feb 10,2024 | 15:21

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్‌ గడ్డం…

బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచింది: కవిత

Feb 10,2024 | 15:16

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కీలక కమాండ్‌ చేశారు. శాసనమండలి మీడియా పాయింట్లు ఆమె మాట్లాడారు.…

మాజీ హోంమంత్రికి చేదు అనుభవం

Feb 10,2024 | 15:05

మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ మంగళగిరిలో నిరసన  సుచరిత వాహనాన్ని అడ్డుకున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రజాశక్తి-మంగళగిరి : మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ శనివారం తెలుగు యువత,…

సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌..

Feb 10,2024 | 15:01

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా నవీకరణకు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌…