వార్తలు

  • Home
  • ఆందోళనకరంగా నిరుద్యోగం -ప్రముఖ ఆర్థికవేత్త ఎస్‌. మహేంద్రదేవ్‌

వార్తలు

ఆందోళనకరంగా నిరుద్యోగం -ప్రముఖ ఆర్థికవేత్త ఎస్‌. మహేంద్రదేవ్‌

Apr 7,2024 | 10:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌. మహేంద్రదేవ్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని…

మేనిఫెస్టోలు ఎప్పుడు? – వాయిదాలు వేస్తున్న వైసిపి, టిడిపి

Apr 7,2024 | 10:56

– గత ఎన్నికల్లో ఒకేరోజు విడుదల చేసిన ఇరు పార్టీలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై ప్రధాన పార్టీలు వాయిదాల పర్వం కొనసాగిస్తున్నాయి. రేపోమాపు…

నేడు అనకాపల్లిలో పవన్ పర్యటన

Apr 7,2024 | 10:53

ప్రజాశక్తి-అనకాపల్లి : వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు.…

ద్వంద్వ పౌరసత్వానికి ద్వారాలు తెరుస్తున్న సిఎఎ నిబంధనలు : సుప్రీంలో సిఎఎ వ్యతిరేక పిటిషన్‌దారుల ఆందోళన

Apr 7,2024 | 10:48

న్యూఢిల్లీ : భారతదేశ పౌరసత్వం కావాలని కోరుతున్న విదేశీయులు తమ స్వదేశ పౌరసత్వాన్ని విడనాడాల్సిన అవసరం లేదని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనలు పేర్కొంటున్నందున ఈ…

హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన కారు

Apr 7,2024 | 10:43

మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో శనివారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. విశాఖపట్నం-అమృత్‌సర్‌ హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును బలంగా ఢీకొట్టింది. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్‌ను ఢీకొట్టి మరీ…

విప్రో సిఇఒ డెలాపోర్టే రాజీనామా

Apr 7,2024 | 10:42

– ఆయన స్థానంలో శ్రీనివాస్‌కు బాధ్యతలు న్యూఢిల్లీ : సమాచార, సాంకేతిక దిగ్గజ సంస్థ విప్రోలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ…

అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

Apr 7,2024 | 10:36

హైదరాబాద్: ఓల్డ్‌ సిటీలో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…

పోలింగ్‌ విధులకు సిబ్బంది కొరత

Apr 7,2024 | 10:35

-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకానికి జిల్లాల ఎన్నికల అధికారులు కసరత్తు…

98.81శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

Apr 7,2024 | 10:34

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 64.91లక్షల మందికి (98.81శాతం) మంది లబ్దిదారులకు రూ.1930.25 కోట్లు సామాజిక భద్రతా పింఛన్లను శనివారం నాటికి పంపిణీ చేసినట్లు రాష్ట్ర…