వార్తలు

  • Home
  • మోడీని గద్దె దించితేనే భారత్‌ వికాసం

వార్తలు

మోడీని గద్దె దించితేనే భారత్‌ వికాసం

May 10,2024 | 07:49

పదేళ్ల బిజెపి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు పతనం ప్రత్యామ్నాయం కోసం ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలి : గన్నవరం సభలో సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి…

తక్షణమే బలపరీక్ష – హర్యానా గవర్నర్‌కు జెజెపి లేఖ

May 10,2024 | 01:20

– మెజార్టీ కాపాడుకునేందుకు బిజెపి బేరసారాలు చండీగఢ్‌ : హర్యానాలో బిజెపి ప్రభుత్వానికి తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు జననాయక్‌ జనతా…

ఫాసిజంపై విజయానికి గుర్తుగా మాస్కోలో మిలిటరీ పరేడ్‌

May 10,2024 | 00:45

అంతర్జాతీయ ఘర్షణలు పెచ్చరిల్లకుండా చూస్తామన్న పుతిన్‌ మాస్కో : నాజీ జర్మనీపై 1945లో సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయం 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ రెడ్‌ స్క్వేర్‌…

‘నిజ్జార్‌’ కేసులో అరెస్టులపై సమాచారం లేదు : కేంద్రం

May 10,2024 | 00:15

న్యూఢిల్లీ : ఖలిస్తానీ అనుకూల నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసినట్లు కెనడా నుంచి ఏ విధమైన అధికారిక సమచారం…

సిపిఎం, ఇండియా వేదిక గెలిస్తేనే ప్రభుత్వరంగ సంస్థలకు రక్షణ

May 10,2024 | 00:17

-స్టీల్‌ప్లాంట్‌ నిలబడాలంటే వైసిపి, టిడిపి ఓడాలి : బివి రాఘవులు -గాజువాకలో సిపిఎం భారీ బైకు ర్యాలీ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :ఈ ఎన్నికల్లో సిపిఎం,…

మోడీని గద్దె దింపితేనే వికసిత్‌ భారత్‌-సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

May 10,2024 | 00:05

ఆదివాసీల హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : కుంట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్మా మోడీ తొత్తులైన జగన్‌, బాబులను అల్లూరి స్ఫూర్తితో ఓడించండి :…

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు – తొమ్మిది మంది మృతి

May 9,2024 | 23:52

శివకాశి : తమిళనాడులోని శివకాశీలో ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా…

ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని ఓడించాలి

May 9,2024 | 23:49

– భువనగిరి రోడ్‌ షోలో తమ్మినేని వీరభద్రం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని చిత్తుగా ఓడించాలని సిపిఐ(ఎం)…

పోలింగ్‌ కేంద్రంలో బిజెపి నేత కుమారుడి జులుం

May 9,2024 | 23:42

పైగా సోషల్‌ మీడియాలో లైవ్‌స్ట్రీమింగ్‌ గుజరాత్‌లోని దాహోద్‌లో రీపోలింగ్‌కు ఇసి ఆదేశం గాంధీనగర్‌ : ఈ నెల 7న జరిగిన మూడోదశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గుజరాత్‌లో…