92 మంది సచివాలయ కార్యదర్శులకు నోటీసులు
విశాఖపట్నం: నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.…
విశాఖపట్నం: నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.…
ప్రజాశక్తి-లేపాక్షి : క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతో పేలుడు జరపగా పెద్ద బండరాయి సమీపంలో వంట గదిలో ఉన్న మహిళ తలకు తగలడంతో ఆమె మృతి చెందింది. క్వారీ…
బెంగళూరు : వేసవి ప్రారంభంలోనే బెంగళూరు నగర వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరవాసుల నీటికష్టాల్ని తీర్చడానికి వాహనాలను కడగడం, తోటపని, వినోదం కోసం వాటర్ ఫౌంటైన్ల…
ములుగు : ములుగు జిల్లా జకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క – సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ…
విజయవాడ: మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యమని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ…
నిజామాబాద్ : పండుగపూట నిజామాబాద్జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మెండోర మండలంలోని ఎస్సారెస్సీ…
ప్రజాశక్తి-దాచేపల్లి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలోని నాగార్జున సిమెంట్స్ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్న లారీ కింద…
హైదరాబాద్ : తెలంగాణ బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి బీ సైదులును ప్రభుత్వం నియమించింది. 2005 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం చార్మినార్…
తిరుపతి : విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండొచ్చని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి…