వార్తలు

  • Home
  • టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో గందళగోళ పరిస్థితులే : కేశినేని నాని

వార్తలు

టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో గందళగోళ పరిస్థితులే : కేశినేని నాని

Jan 12,2024 | 16:39

అమరావతి : టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం…

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Jan 12,2024 | 16:37

ప్రజాశక్తి-రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిరెడ్డిపల్లి వైఎస్ఆర్ నగర్ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్ అతని భార్య లక్ష్మీదేవి…

ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Jan 12,2024 | 16:26

భువనేశ్వర్‌ :   భారత్‌కు  చెందిన రక్షణ పరిశోధన అభివఅద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌…

బిఆర్‌ఎస్‌ నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణం : కోదండరామ్‌

Jan 12,2024 | 15:39

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ పాలనలో ఆంక్షలు, భయం చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా…

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల సమీక్ష

Jan 12,2024 | 15:25

ఖమ్మం : రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మార్కెట్‌ కార్యాలయంలో…

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట

Jan 12,2024 | 15:10

అమరావతి: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది.…

రేేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర ఉత్సవాలు ప్రారంభం

Jan 12,2024 | 14:58

హనుమకొండ: రేపు హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ధ్వజారోహణంతో మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ…

నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌లు.. హైకోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే

Jan 12,2024 | 14:48

అమరావతి: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ లు ఏర్పాటు అయ్యాయంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.…

ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ మృతి :యుఎన్‌

Jan 12,2024 | 14:51

 జెనీవా :   లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ సలామ్‌ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ధృవీకరించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…