వార్తలు

  • Home
  • పాణ్యం బరిలో గౌస్‌ దేశాయ్ – సిపిఎం ప్రకటన

వార్తలు

పాణ్యం బరిలో గౌస్‌ దేశాయ్ – సిపిఎం ప్రకటన

Apr 15,2024 | 08:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా డి గౌస్‌ దేశాయ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర…

ఎంఎస్‌పి ఊసెత్తని బిజెపి

Apr 15,2024 | 08:21

నిరుద్యోగ యువత ఆకాంక్షలు లేవు ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో 2024 మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అన్నదాతలకు గతంలో వాగ్ధానం చేసిన కనీస మద్దతు ధర…

కాన్సులేట్‌పై దాడికి ఇరాన్‌ ప్రతీకారం

Apr 15,2024 | 08:09

ఇజ్రాయిల్‌ పై డ్రోన్లు, క్షిపణులతో దాడి వన్‌ టైమ్‌ పనిష్మెంట్‌ పూర్తయింది: ఖమేనీ సమర్థవంతంగా తిప్పికొట్టాం: నెతన్యాహు దెబ్బకు దెబ్బ పద్ధతి వద్దు: : నెతన్యాహకు బైడెన్‌…

రాయి దాడి ఘటనపై ఎస్‌పి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాల దర్యాప్తు

Apr 15,2024 | 08:06

-అనుభవజ్ఞుడే కొట్టినట్లు ప్రాథమిక అంచనా – సిఎం పర్యటన నేపథ్యంలో భద్రతపై అనుమానాలు – హత్యాయత్నం కేసు నమోదు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై…

రాయి కలకలం

Apr 15,2024 | 08:04

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, అనకాపల్లి, గుంటూరు ప్రతినిధులు విశాఖ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు, గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనల్లో రాళ్ల…

పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తాజా జాబితా

Apr 15,2024 | 07:54

న్కూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 10 మందితో మరో జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌…

మత్స్యకారుల ఉపాధికి ముప్పు!

Apr 15,2024 | 00:30

-సముద్ర జలాల్లోకి అరబిందో ఫార్మా పైపు లైన్‌ -గగ్గోలు పెడుతున్న గంగపుత్రులు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :ఫార్మా కంపెనీలు, ఇతర పారిశ్రామిక సంస్థల వల్ల తమ ఉపాధికి…

కవితతో కెటిఆర్‌ భేటీ

Apr 15,2024 | 00:13

రేపు కవితను కోర్టు ప్రవేశపెట్టనున్న సిబిఐ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఆమె…

1983 ఎన్నికలు – తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు

Apr 15,2024 | 00:10

చదరంగంలో పావుల్లా ముఖ్యమంత్రులను మార్చేస్తూ.. ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై.. పుచ్చలపల్లి సుందరయ్య అఖిలపక్ష సమరాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్న కాలమది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ…