జార్ఖండ్ మంత్రికి ఆరు రోజుల కస్టడీ
రాంచీ : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలంకు పిఎంఆర్ఎ కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్్ కేసులో అలంగీర్ ఆలంను ఇడి…
రాంచీ : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలంకు పిఎంఆర్ఎ కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్్ కేసులో అలంగీర్ ఆలంను ఇడి…
న్యూఢిల్లీ : కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్న భాగ్య’ (పేదలకు 10 కిలోల ఉచిత బియ్యం పథకం)ను కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా…
ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండొచ్చు : నిబంధనలు సవరించిన అమెరికా న్యూయార్క్ : హెచ్ 1బి వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట కలిగించే మాట చెప్పింది.…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టు మంచిదేనని, దీనివల్ల రైతులకు లాభం కలుగుతుందని నీతి ఆయోగ్ పేర్కొంది. ల్యాండ్…
వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్టి కృష్ణబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డెంగీ నివారణకు వైద్యారోగ్యశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఈ…
ప్రజాశక్తి-అమరాతి బ్యూరో : వైసిపి మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు…
ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ‘దేశంలోనూ, రాష్ట్రంలోనే అధికార మార్పిడి తప్పదు. పాలకుల విధానాలతో విసుగెత్తిన జనం… తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపటానికి పోలింగ్…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…