తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
హైదరాబాద్: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ…
హైదరాబాద్: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ…
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి సీఎం జగన్ తెరలేపారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు…
న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0’…
అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా 9 సంస్థలతో…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు…
విజయవాడ : విజయవాడలో రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతలు జరిగాయని గుర్తించినట్లు సమాచారం. దీంతో అధికారులు బృందాలుగా విడిపోయి…
అలహాబాద్ : భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేస్తూ ‘అసహజ నేరం’ కింద…
బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. తుపాను వల్ల సర్వం…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు కంపార్ట్మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు…