వార్తలు

  • Home
  • విద్యా రంగంపై దాడిని తిప్పికొట్టండి : ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగ సభలో అఖిల భారత అధ్యక్షులు విపి సాను

వార్తలు

విద్యా రంగంపై దాడిని తిప్పికొట్టండి : ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగ సభలో అఖిల భారత అధ్యక్షులు విపి సాను

Dec 30,2023 | 09:09

ముగిసిన రాష్ట్ర మహాసభ స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రదర్శన ప్రజాశకి- కాకినాడ ప్రతినిధి, ప్రత్యేక ప్రతినిధి : దేశంలో విద్యా రంగంపై మోడీ ప్రభుత్వం దాడి తీవ్రతరం చేసిందని…

మార్పు తెచ్చాం… గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేశాం: సిఎం జగన్‌

Dec 30,2023 | 08:53

-బాబు, పవన్‌లవి మోసపూరిత మాటలు -భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో…

బిజెపికి వంత పాడుతూ..రాష్ట్రానికి వైసిపి, టిడిపి తీవ్ర అన్యాయం

Dec 30,2023 | 08:31

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా):బిజెపి వినాశకర విధానాలకు వంత పాడుతూ వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు తీరని…

గణతంత్ర వేడుకులకు కెయు విద్యార్థిని ఎంపిక

Dec 30,2023 | 08:30

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ :ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కఅష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని, 16వ ఆంధ్ర బెటాలియన్‌ ఎన్‌సిసి క్యాడెట్‌ టి.లక్ష్మి దమయంతి…

రెడ్‌ బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

Dec 30,2023 | 08:28

విజయవాడ: రెడ్‌బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్‌ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు…

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 29,2023 | 21:21

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ…

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Dec 29,2023 | 21:30

– ఐలు 14వ అఖిల భారత మహాసభలో జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:మతోన్మాదం, మతపరమైన సమీకరణలు శాంతి భద్రతలకు ముప్పు తెచ్చాయని పంజాబ్‌, ఒడిశా,…

వృద్ధాప్య  పింఛన్‌ వయస్సును పదేళ్లకు తగ్గించిన జార్ఖండ్‌ ప్రభుత్వం

Dec 29,2023 | 17:52

రాంచీ :   వృద్ధాప్య పింఛన్‌ వయస్సును పదేళ్లకు తగ్గిస్తున్నట్లు జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా శుక్రవారం రాంచీలోని మొరదబడి మైదానంలో జరిగిన…

దక్షిణ గాజాపై దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయిల్‌

Dec 29,2023 | 17:12

గాజా   :    ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులను ఉధృతం చేసింది. ఇప్పటికే ఇజ్రాయిల్‌ యుద్ధంతో గాజాలోని జనాభాలో 85 శాతం (సుమారు 2.3 మిలియన్ల ) మందిని…