వార్తలు

  • Home
  • గొంతెండుతోంది… నీరివ్వండి

వార్తలు

గొంతెండుతోంది… నీరివ్వండి

Apr 11,2024 | 00:22

ప్రజాశక్తి- అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) : ‘ప్రజల గొంతెండుతోంది. వెంటనే తాగునీరు సరఫరా చేయండి’ అంటూ విజయవాడ నగరంలోని 64వ డివిజన్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌ (కండ్రిక…

గుండెపోటుతో విద్యార్థి మృతి

Apr 11,2024 | 00:19

ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని సాతులూరులో బుధవారం జరిగింది. మృతుని…

రూ.7.30 లక్షల నగదు సీజ్‌

Apr 11,2024 | 00:17

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బుధవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో పట్టుబడిన నగదును…

హెపటైటిస్‌ బి, సి కేసుల్లో రెండో స్థానంలో భారత్‌

Apr 11,2024 | 00:11

రోజుకు 3500మంది మృత్యువాత  డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక న్యూఢిల్లీ : హెపటైటిస్‌ బి, సి కేసులు విషయంలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్‌ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

రష్యా, చైనా దౌత్య సంబంధాలకు 75ఏళ్ళు

Apr 11,2024 | 00:09

 రష్యా విదేశాంగ మంత్రితో జిన్‌పింగ్‌ భేటీ బీజింగ్‌ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మంగళవారం ఇక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌తో భేటీ అయ్యారు.రష్యా,…

ఐరాసలో కీలక సంస్థలకు భారత్‌ ఎన్నిక !

Apr 11,2024 | 00:07

న్యూయార్క్‌ : ఐక్యరాజ్య సమితికి చెందిన కీలకమైన సంస్థలకు భారత్‌ ఎన్నికైంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణా బోర్డు (ఐఎన్‌సిబి) కు భారత్‌ నామినీ జగ్‌జిత్‌ పవాడియా తిరిగి…

మంటెత్తించిన మార్చ్‌

Apr 11,2024 | 00:04

అత్యంత ‘ఉష్ణమయ మార్చి’గా రికార్డు న్యూఢిల్లీ : ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి…

గాజాలో కాల్పుల విరమణ పాటించాలి

Apr 11,2024 | 00:02

 800మందికి పైగా ఆరోగ్య నిపుణులు బహిరంగ లేఖ గాజా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని కోరుతూ 800మందికి పైగా ప్రజారోగ్య రంగ నిపుణులు…

ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి విపరీత చర్య

Apr 11,2024 | 00:00

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అభ్యర్థి ఒకరు వికృత చేష్టకు పాల్పడ్డాడు. ప్రచార సమయంలో ఒక యువతి బుగ్గపై ఆయన ముద్దు…