వార్తలు

  • Home
  • 39 మందితో సిపిఎం తొలి జాబితా

వార్తలు

39 మందితో సిపిఎం తొలి జాబితా

Mar 22,2024 | 07:54

– కేరళలో 15, బెంగాల్‌లో 13 స్థానాలకు అభ్యర్థులు ఖరారు న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారత కమ్యూనిస్టు పార్టీ…

రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారు- తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం ఆగ్రహం

Mar 21,2024 | 23:13

పొన్ముడిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాజ్యాంగానికి అతీతుడిగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…

57 మందితో కాంగ్రెస్‌ మూడో జాబితా

Mar 21,2024 | 23:54

న్యూఢిల్లీ: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ గురువారం మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో ఐదు నియోజకవర్గాలకు…

దళితుడిపై పెత్తందారుల దాడి

Mar 21,2024 | 23:21

ప్రజాశక్తి-త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా):ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామంలో కుల వివక్ష పడగ విప్పింది. ఆ గ్రామంలో పంచాయతీ నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్లపై నడవనియ్యకపోవడం,…

కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు – ముగిసిన అంత్యక్రియలు

Mar 21,2024 | 23:17

ప్రజాశక్తి- నెల్లూరు:ప్రముఖ విద్యావేత్త కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు పలికారు. నెల్లూరులోని ముత్తకూరు గేట్‌ సమీపంలోని ఆయన అతిథి గృహం నుంచి ముత్తుకూరు మండలం పిడాతపోలూరు గ్రామం…

తెలంగాణ ఎస్‌ఐబి డిఎస్‌పి ప్రణీత్‌రావు పిటిషన్‌ డిస్మిస్‌

Mar 21,2024 | 23:30

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబి) డిఎస్‌పి దుగ్యాల…

Electoral bonds : ఎట్టకేలకు నంబర్లతో ఇసికి బాండ్ల వివరాలు

Mar 21,2024 | 23:10

– సుప్రీంకోర్టు ఆదేశాలతో అందజేసిన ఎస్‌బిఐ – ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ సమర్పణ – ఖాతాలు, కెవైసి వివరాలు ఇవ్వలేమని వెల్లడి న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు…

ఉమ్మడిగా పోటీ

Mar 21,2024 | 23:36

– ఎన్‌డిఎ కూటమిని, వైసిపిని ఓడించాలని పిలుపు – కామన్‌ మినిమం యాక్షన్‌ ఎజెండాపై చర్చ – ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీలు, రైతు, కార్మిక, మహిళా, ప్రజా…

APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌.. సింగిల్‌ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షిక స్టే

Mar 21,2024 | 23:28

అమరావతి: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 అంశంలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది.…