రౌడీ షీటర్ల పై పోలీసు నిఘా : సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ
ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు…
ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు…
గుత్తి (అనంతపురం) : అనంతపురంలోని వేరుశెనగకాయల గోదాములో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డు వేరుశెనగ కాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదానికి దారి తీసిన…
అంబేద్కర్ కోనసీమ : కృష్ణా జిల్లా మత్స్యకారుల పంట పండింది… కచ్చిడి చేప వలకు చిక్కింది. ఎక్కడో సముద్రపు అడుగుభాగంలో ఉండే ఈ అరుదైన చేప వలకు…
తెలంగాణ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని … సిఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ట్యాంక్బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన…
తెలంగాణ : ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు.…
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 708 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో…
ఏలూరు : సిఎం జగన్ పై దాడిని ఖండిస్తూ … చింతలపూడి మండలం పాతిమపురం క్రాస్ రోడ్డులో మండల అధ్యక్షులు జానకిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు ఆదివారం…
గుంతకల్ రైల్వే (ప్రకాశం) : త్వరలో సాధారణ ఎన్నికలున్న వేళ … ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో … శనివారం రాత్రి ఒంగోలు రైల్వే…
తెలంగాణ : సిఎం జగన్పై దాడి ఘటన నేపథ్యంలో … తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. జగన్పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా…