వార్తలు

  • Home
  • ఈ నెల 6న గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం

వార్తలు

ఈ నెల 6న గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం

Feb 4,2024 | 15:39

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ…

మణికొండలో కలకలం.. పార్కింగ్‌ చేసిన కారులో ఆటో డ్రైవర్‌ మృతదేహం

Feb 4,2024 | 14:58

హైదరాబాద్‌ : మణికొండలోని ఓ కారులో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. మారుతి వాన్‌లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 కు ఫోన్‌ చేసి సమాచారం…

ఉద్యోగుల భద్రతపై ఎందుకు చట్టాలు చేయట్లేదు?:బొప్పరాజు

Feb 4,2024 | 14:54

విజయవాడ: ఉద్యోగుల భద్రత గురించి ఎందుకు చట్టసభల్లో చర్చించడం లేదు.. చట్టాలు చేయట్లేదని ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విశాఖపట్నంలో తహసీల్దారు సనపల రమణయ్య హత్యను…

కాంగ్రెస్‌ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్‌ పెరిగింది : హరీశ్‌రావు

Feb 4,2024 | 14:46

సంగారెడ్డి : ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్‌ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో…

చంద్రబాబుతో పవన్‌ భేటీ.. జనసేన పోటీ చేసే స్థానాలపై నేడు స్పష్టత?

Feb 4,2024 | 14:35

అమరావతి: రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చర్చించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. జనసేన పోటీ…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 4,2024 | 14:31

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…

నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Feb 4,2024 | 14:24

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ వాసులకు ఎంఎంటీఎస్‌ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పనుల…

ప్రకాశం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 13 మందికి గాయాలు

Feb 4,2024 | 14:08

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో…

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం : సిఎం రేవంత్‌ రెడ్డి

Feb 4,2024 | 13:57

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది.…