ఈ నెల 6న గాంధీ భవన్లో పీఈసీ సమావేశం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న గాంధీ భవన్లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ…
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న గాంధీ భవన్లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ…
హైదరాబాద్ : మణికొండలోని ఓ కారులో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. మారుతి వాన్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 కు ఫోన్ చేసి సమాచారం…
విజయవాడ: ఉద్యోగుల భద్రత గురించి ఎందుకు చట్టసభల్లో చర్చించడం లేదు.. చట్టాలు చేయట్లేదని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విశాఖపట్నంలో తహసీల్దారు సనపల రమణయ్య హత్యను…
సంగారెడ్డి : ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులో…
అమరావతి: రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చర్చించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. జనసేన పోటీ…
తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల…
ప్రజాశక్తి-హనుమంతునిపాడు : ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది.…