వార్తలు

  • Home
  • కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్‌ హోదా..!

వార్తలు

కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్‌ హోదా..!

Mar 16,2024 | 12:28

తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా.. పలు కీలక పార్టీలు…

నాగర్‌ కర్నూల్‌లో మోడి సభ – బిజెపి భారీ జనసమీకరణ..!

Mar 16,2024 | 12:44

నాగర్‌ కర్నూల్‌ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో … తెలంగాణపై బిజెపి గురిపెట్టింది. ఎంపి ఎలక్షన్లపై ఫోకస్‌ పెట్టిన కమలం పార్టీ వరుస సభలతో హడావిడి చేస్తోంది.…

ఢిల్లీ మద్యం కేసుకు, ప్రజలకు ఏం సంబందం ? : మంత్రి కోమటిరెడ్డి

Mar 16,2024 | 12:15

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు…

గీతాంజలి కేసు దర్యాప్తు వేగవంతం

Mar 16,2024 | 12:05

తెనాలి: గీతాంజలి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచిన విషయం తెలిసిందే. నిందితుల గుర్తింపునకు, అదుపులోకి…

సిఎఎకు బాబు వత్తాసు

Mar 16,2024 | 12:10

-దేశం కోసం ఆమోదించాలని వ్యాఖ్యా ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా అని ప్రశ్న ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల వేళ నరేంద్రమోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ…

నేడు మధ్యాహ్నం వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ విడుదల

Mar 16,2024 | 11:55

అమరావతి: ఈ రోజు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండగా.. అంతకు ముందే.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు…

JKLF : యాసిన్‌ మాలిక్ సంస్థపై నిషేధం పొడిగించిన కేంద్రం

Mar 16,2024 | 11:53

శ్రీనగర్‌ :    కాశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు చెందిన జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జెకెఎల్‌ఎఫ్‌)పై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. జెకెఎల్‌ఎఫ్‌పై నిషేధాన్ని…

కవిత అరెస్టుకు నిరసనగా … బిఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసనలు

Mar 16,2024 | 11:39

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా … తెలంగాణలో పలు చోట్ల బిఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడంతో…

యాదగిరి గుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక!

Mar 16,2024 | 11:14

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు సోష ల్‌ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఓ కుటుంబానికి…