వార్తలు

  • Home
  • టిడిపికి యనమల కృష్ణుడు రాజీనామా

వార్తలు

టిడిపికి యనమల కృష్ణుడు రాజీనామా

Apr 26,2024 | 22:05

– రేపు సిఎం సమక్షంలో వైసిపిలో చేరిక ప్రజాశక్తి – కోటనందూరు (కాకినాడ జిల్లా) :కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టిడిపికి భారీ షాక్‌ తగిలింది. టిడిపి…

సిఎంఎ ఫౌండేషన్‌లో శ్రీమేధ విద్యార్థికి మొదటి ర్యాంకు

Apr 26,2024 | 21:55

ప్రజాశక్తి-గుంటూరు :కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సిఎంఎ) ఫౌండేషన్‌ ర్యాంకుల జాబితాలో గుంటూరులోని శ్రీమేధ విద్యార్థి ఆన్నా సాయివెంకట ధీరజ్‌ ఆలిండియ ఫస్ట్‌ర్యాంకు సాధించినట్లు ఆ సంస్థ…

ఇళ్ల వద్దకే పింఛను – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌

Apr 26,2024 | 21:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సామాజిక పెన్షన్‌లను మే ఒకటిన ఇళ్ల వద్దనే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు.…

Lok Sabha Election: ఐదు గంటల వరకు 61శాతం ఓటింగ్‌ నమోదు

Apr 26,2024 | 18:50

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కొనసాగుతుంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లోని ప్రజలు…

Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

Apr 26,2024 | 18:31

భువనేశ్వర్‌ : ఒడిశాలో నాలుగు లోక్‌సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…

ప్రధాని మోడీ భయపడుతున్నారు : రాహుల్‌ గాంధీ

Apr 26,2024 | 17:10

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ భయపడుతున్నారని, స్టేజీపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల…

లోతా రామారావును గెలిపించాలి

Apr 26,2024 | 17:05

ప్రజాశక్తి-విఆర్‌పురం ఇండియా కూటమి తరపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతా రామారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు…

అభివృద్ధి కోసం గెలిపించండి

Apr 26,2024 | 16:33

ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్‌గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్‌గౌడ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…

ఆప్ తరపున ప్రచారం చేయనున్న సునీతా కేజ్రీవాల్‌

Apr 26,2024 | 16:30

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భార్య సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27న ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో…