టిడిపికి యనమల కృష్ణుడు రాజీనామా
– రేపు సిఎం సమక్షంలో వైసిపిలో చేరిక ప్రజాశక్తి – కోటనందూరు (కాకినాడ జిల్లా) :కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టిడిపికి భారీ షాక్ తగిలింది. టిడిపి…
– రేపు సిఎం సమక్షంలో వైసిపిలో చేరిక ప్రజాశక్తి – కోటనందూరు (కాకినాడ జిల్లా) :కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టిడిపికి భారీ షాక్ తగిలింది. టిడిపి…
ప్రజాశక్తి-గుంటూరు :కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (సిఎంఎ) ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో గుంటూరులోని శ్రీమేధ విద్యార్థి ఆన్నా సాయివెంకట ధీరజ్ ఆలిండియ ఫస్ట్ర్యాంకు సాధించినట్లు ఆ సంస్థ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను మే ఒకటిన ఇళ్ల వద్దనే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతుంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాల్లోని ప్రజలు…
భువనేశ్వర్ : ఒడిశాలో నాలుగు లోక్సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ భయపడుతున్నారని, స్టేజీపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల…
ప్రజాశక్తి-విఆర్పురం ఇండియా కూటమి తరపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతా రామారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు…
ఒంగోలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్గౌడ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో…