వార్తలు

  • Home
  • కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేత మిలింద్‌ దేవరా గుడ్‌ బై

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేత మిలింద్‌ దేవరా గుడ్‌ బై

Jan 14,2024 | 09:59

ముంబయి : మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కీలక నేత మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరనున్నారు. తన రాజీనామా…

భవిష్యత్తు మనదే : భోగి వేడుకల్లో చంద్రబాబు

Jan 14,2024 | 09:49

అమరావతి : ” భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుంది ” అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం భోగి పండుగను పురస్కరించుకొని అమరావతి…

భోగి మంటల్లో ‘భూహక్కు చట్టం జీవో’

Jan 14,2024 | 13:26

ప్రజాశక్తి-పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రములో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన దుర్మార్గమైన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని…

వైసిపికి ఎంపి బాలశౌరి రాజీనామా

Jan 14,2024 | 09:07

టిడిపిలోకి వెళ్లేందుకు పెనమలూరు ఎమ్మెల్యే సారథి యత్నాలు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపికి మచిలీపట్నం ఎంపి బాలశౌరి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ…

త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ : మంత్రి బొత్స సత్యనారాయణ

Jan 14,2024 | 08:58

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. నిరుద్యోగ…

భోగి మంటల్లో ఎస్మా ప్రతులు

Jan 14,2024 | 08:54

– సమ్మె శిబిరాల్లో రంగువల్లులు వేసి నిరసన – రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె ప్రజాశక్తి – యంత్రాంగం:సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం…

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి – గవర్నరు, సిఎం

Jan 14,2024 | 08:52

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెలుగు వారి అతి ముఖ్యమైన పండగ సంక్రాంతి అని, సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక ఈ పండగ అని గవర్నరు అబ్దుల్‌…

‘ఇండియా’ ఛైర్మన్‌గా ఖర్గే !

Jan 14,2024 | 08:49

– ఇండియా ఫోరం నేతల వర్చువల్‌ భేటీలో నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్షాల ఐక్య…

18న రండి- కేజ్రివాల్‌కు నాల్గోసారి ఇడి సమన్లు

Jan 13,2024 | 21:40

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌కు నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల…