వార్తలు

  • Home
  • ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు… పొత్తులపై క్లారిటీ వచ్చేనా?

వార్తలు

ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు… పొత్తులపై క్లారిటీ వచ్చేనా?

Feb 7,2024 | 14:57

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేంద్రహౌంమంత్రి అమిత్‌ షా పిలుపు మేరకు టీడీపీ చీఫ్‌ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ…

చివరి పార్లమెంట్‌ సెషన్‌లో ప్రధాని మోడీ ప్రసంగం

Feb 7,2024 | 16:50

న్యూఢిల్లీ :   సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్‌ సెషన్‌లో బుధవారం ప్రధానిమోడీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు. రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు…

బీజేపీకి బాబు మోహన్‌ రాజీనామా

Feb 7,2024 | 14:49

హైదరాబాద్‌: బీజేపీకి అందోల్‌ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి

Feb 7,2024 | 14:44

ప్రత్తిపాడు: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన…

పల్నాడులో కౌలు రైతు ఆత్మహత్య

Feb 7,2024 | 14:44

ప్రజాశక్తి-క్రోసూరు(పల్నాడు) : అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం దొడ్లేరు బుధవారం చోటు చేసుకుంది.…

ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన పురంధేశ్వరి

Feb 7,2024 | 14:40

అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌, తదితరులు…

ఆర్టీసీ మనందరిదీ : మంత్రి పొన్నం

Feb 7,2024 | 14:30

హైదరాబాద్‌ : ఆర్టీసీ సంస్థ మనందరిదీ. దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ లో టీఎస్‌ఆర్టీసీ…

ఢిల్లీలో ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి ధర్నా

Feb 7,2024 | 16:25

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ … ఢిల్లీ ఎపి భవన్‌ వద్ద  ప్రత్యేక హోదా,…

సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేసిన అజిత్‌ పవార్‌ వర్గం

Feb 7,2024 | 14:21

 ముంబయి :   అజిత్‌ పవార్‌ వర్గం బుధవారం సుప్రీంకోర్టులో కేవియట్‌  దాఖలు చేసింది.    ఒకవేళ ఇసి ఆదేశాలను సవాలు చేస్తూ   శరద్‌ పవార్‌ వర్గం సుప్రీంకోర్టును…