వార్తలు

  • Home
  • కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

వార్తలు

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

Jan 13,2024 | 14:37

అనంతపురం: కాంట్రాక్టర్లను వైసిపికు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో…

వైసిపిని వీడేందుకు సిద్ధమైన బొప్పన భవకుమార్‌

Jan 13,2024 | 14:33

విజయవాడ: వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో బుజ్జగించేందుకు దేవినేని అవినాష్‌, ఇతర నేతలు ఆయన వద్దకు వెళ్లారు.…

మోడల్‌ పహుజా మృతదేహం.. హర్యానాలో కాలువలో లభ్యం

Jan 13,2024 | 14:23

న్యూఢిల్లీ : మాజీ మోడల్‌ దివ్య పహుజా గతవారం గుర్గావ్‌ హోటల్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహం హర్యానాలోని ఓ కాలువలో లభ్యమైనట్లు గురుగ్రామ్‌…

రామగుండంలో సీ అండ్‌ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం

Jan 13,2024 | 13:41

పెద్దపల్లి (రామగుండం) : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ సమీపంలోని క్యారేజ్‌ వాగన్‌ ట్రాక్‌పై ప్రమాదం తప్పింది. లూప్‌ లైన్‌లో నిలిచి ఉన్న మిషన్‌ను…

నేపాల్‌లో ఘోర ప్రమాదం – 12మంది మృతి

Jan 13,2024 | 13:31

ఖాట్మండు : నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 12మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఓ ప్రయివేటు బస్సు…

డ్రోన్‌ కెమెరాను సీజ్‌ చేశాం : టీటీడీ సివిఎస్వో

Jan 13,2024 | 13:29

ప్రజాశక్తి-తిరుమల : నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాతో తిరుమలకు రావడమే కాకుండా మొదటి ఘాట్‌రోడ్డులో డ్రోన్‌ను పైకి పంపి వీడియో తీయడం కలకలం సష్టించిన విషయం తెలిసిందే..…

కొడుకు మృతికి కోడలే కారణం!

Jan 13,2024 | 13:24

మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు ప్రజాశక్తి – కశింకోట (అనకాపల్లి జిల్లా) :  కొడుకు మృతికి కోడలే కారణమని తల్లి వెంకయ్యమ్మ పోలీసులకు శనివారం  ఫిర్యాదు చేసింది.…

ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ఐఎండి

Jan 13,2024 | 13:12

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం ఢిల్లీలోని శివారు ప్రాంతమైన అయా నగర్‌లో మెహ్రౌలి – గుర్గావ్‌ రోడ్‌లో…

‘విధ్వంసకర జో’ కు ఓటు వేయం – బైడెన్‌కు నిరసన సెగ..!

Jan 13,2024 | 13:09

అమెరికా : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రజల నుండి నిరసన సెగ తగిలింది. ‘విధ్వంసకర జో’ కు ఓటు వేయం… అంటూ నినాదాలతో హోరెత్తించారు.…