లుథియానా ఫ్లైఓవర్పై అగ్ని ప్రమాదం .. ఎగిసిపడుతున్న మంటలు
చంఢీఘర్ : పంజాబ్లోని లుథియానా ఫ్లైఓవర్పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. …
చంఢీఘర్ : పంజాబ్లోని లుథియానా ఫ్లైఓవర్పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. …
నల్లగొండ : సెంటిమెంట్ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…
హైదరాబాద్: ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ నేతలు…
న్యూఢిల్లీ : పార్లమెంటు నుండి తన బహిష్కరణను సవాలు చేస్తూ టిఎంసి నేత మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆమె…
అమరావతి : విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాల నిరసనకు దిగాయి.…
మంగళగిరి: కాంగ్రెస్లో చేరిన తర్వాత వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో…
హైదరాబాద్: ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. ఈ మేరకు గురువారం…
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బిఆర్ఎస్ దృష్టి సారించింది. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రజలకు గుర్తు చేసే దిశగా అడుగులు…
ప్రజాశక్తి-విజయవాడ : వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు…