వార్తలు

  • Home
  • ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు

వార్తలు

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు

Mar 15,2024 | 20:42

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్రంలోని మోడీ సర్కారు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్న…

కాలుష్య నియంత్రణకు ఎన్‌టిటిపిఎస్‌ ముట్టడి

Mar 15,2024 | 20:48

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టిటిపిఎస్‌ (నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌) వద్ద కాలుష్య ప్రభావిత ప్రాంత ప్రజలు, విద్యార్థులు శుక్రవారం పెద్ద…

కెజి బేసిన్‌ గ్యాస్‌, చమురులో సగం శాతం వాటా రాష్ట్రానికివ్వాలి

Mar 15,2024 | 20:45

ప్రజాశక్తి-గుంటూరు:కృష్ణా, గోదావరి బేసిన్‌లో లభ్యం అవుతున్న గ్యాస్‌, చమురు నిక్షేపాలలో సగం వాటా మన రాష్ట్రానికి ఇవ్వాలని కెజి బేసిన్‌ గ్యాస్‌, చమురు సాధన సమితి కన్వీనర్‌…

సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వారు నెంబర్‌ ప్లేట్‌ ఛేంజ్‌..!

Mar 15,2024 | 18:42

హైదరాబాద్‌ : తెలంగాణలో శుక్రవారం నుంచి వాహననాల నెంబర్‌ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌…

సిఎఎపై మిల్లర్‌ వ్యాఖ్యలు.. భారత్‌ కౌంటర్‌

Mar 15,2024 | 18:51

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత్‌ అంతర్గత విషయమని…

తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల..

Mar 15,2024 | 17:49

హైదరాబాద్‌ : తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలయింది. మెగా డీఎస్‌సీకి ముందే టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో విద్యాశాఖ గురువారం (మార్చి 14న) టెట్‌-2024…

వైసిపికి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి రాజీనామా

Mar 15,2024 | 21:09

ప్రజాశక్తి-కావలి (నెల్లూరు జిల్లా):నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసిపికి రాజీనామా చేశారు. నెల్లూరు బాపూజీనగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల…

ఎన్నికల ప్రచారంలో అపశృతి

Mar 15,2024 | 17:03

శ్రీసత్యసాయి : టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు…

Sandeshkhali violence : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మెమోరాండంని సమర్పించిన సందేశ్‌ఖాలి బాధితులు

Mar 15,2024 | 17:16

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలిలో టిఎంసి  ఎమ్మెల్యే షేక్‌ షాజహాన్‌ భూకబ్జాలకు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. షాజహాన్‌ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గత నెల ఫిబ్రవరిలో మహిళలు…