వివేకా హత్య గురించి మాట్లాడొద్దన్న కేసులో.. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తులు
ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలపై ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదన్న…
ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలపై ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదన్న…
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగర పరిధి మల్కాపురం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్న ఎన్.సన్యాసినాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది.…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసరు పోస్టులకు జూన్ 10, 11,…
ప్రజాశక్తి-అమరావతి : గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి విడదల రజిని అనే ఎస్సి మహిళను అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ దాఖలైన హెబియస్…
ప్రజాశక్తి – ఎస్వియు క్యాంపస్ : ఎపి ఆర్సెట్ 2023-24 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే రెండు నుంచి ఐదు వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎపి…
ప్రజాశక్తి -బద్వేల్/గోపవరం (వైఎస్ఆర్ జిల్లా) : పాపులను తొక్కేయండంటూ తాను రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు కొందరు వక్రీకరించారని, అవన్నీ అవాస్తమని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల భర్త…
తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం గణపవరం, తాడేపల్లిగూడెం, పిఠాపురంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రజాశక్తి – ఏలూరు, కాకినాడ ప్రతినిధులు, పిఠాపురం : వైసిపి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్…
ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ దేశమైనా ఆర్థికంగా వృద్ధి చెందలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దృష్టితోనే…
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వాదనలు న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సహకరించకపోవడమే తన అరెస్టుకు కారణం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.…