కర్ణాటక బిజెపి నేత ట్వీట్ను తొలగించండి : ‘ఎక్స్’ ను ఆదేశించిన ఇసి
న్యూఢిల్లీ : కర్ణాటక బిజెపి చీఫ్ బి.వై. విజయేంద్ర ట్వీట్ను తొలగించాల్సిందిగా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ఎక్స్ను ఎన్నికల కమిషన్ (ఇసి) ఆదేశించింది. గతంలో రాష్ట్ర…
న్యూఢిల్లీ : కర్ణాటక బిజెపి చీఫ్ బి.వై. విజయేంద్ర ట్వీట్ను తొలగించాల్సిందిగా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ఎక్స్ను ఎన్నికల కమిషన్ (ఇసి) ఆదేశించింది. గతంలో రాష్ట్ర…
ఇన్నాళ్ళూ ఊరుకుని, అమరావతి ఇప్పుడే గుర్తొచ్చిందా? జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకట రామారావు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాన పార్టీలు రాజీపడిపోతున్నాయని,…
ప్రజాశక్తి-లింగపాలెం(ఏలూరు) : పిడుగుపడి పాడి రైతు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలోని లింగపాలెంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. లింగపాలెంలోని యడవల్లి గ్రామానికి చెందిన పరస.రామారావు…
బీజింగ్ : భారత నూతన రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త జు ఫీహాంగ్ నియమితులయ్యారు. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. …
చెన్నై : తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి.…
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పొద్దంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి…
న్యూఢిల్లీ : తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ అయినా సమాన బాధ్యత వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పతంజలి ఆయుర్వేద తప్పుదారి…
అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బహిరంగంగా డబ్బుల పంపిణీ పోలీసులపై రాజకీయ నాయకుల బెదిరింపులు ప్రజాశక్తి-పత్తికొండ: నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో పోస్టల్ బ్యాలెట్లలో ధన ప్రవాహం కొనసాగుతుంది.…
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీని…