వార్తలు

  • Home
  • అనపర్తిలో ఉద్రిక్తత..

వార్తలు

అనపర్తిలో ఉద్రిక్తత..

Mar 28,2024 | 14:50

 టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను, తగలబెట్టిన కార్యకర్తలు ప్రజాశక్తి-అనపర్తి : మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్‌ నిరాకరించడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.…

Manipur : ఈస్టర్‌ డే సెలవును రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం

Mar 28,2024 | 12:52

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో శని, ఆదివారాలను పనిదినాలుగా ప్రకటిస్తూ బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికే డిప్యూటీ సెక్రటరీ (జిఎడి) గురువారం…

ED summons : విచారణను దాటవేసిన మొయిత్రా

Mar 28,2024 | 12:20

కోల్‌కతా :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లను టిఎంసి నేత మహువా మొయిత్రా దాటవేశారు. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణానగర్‌ నియోజకవర్గంలో గురువారం చేపట్టనున్న ఎన్నికల ప్రదర్శనలో…

యర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసిపి నేతలు

Mar 28,2024 | 14:34

 రైతుల సమస్యలపై సిఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిలప్రియ..  ప్రజాశక్తి-నంద్యాల : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైసిపి నేతలు, పోలీసులు అడ్డుకున్నారు.  మేమంతా సిద్ధం…

ED : పారాబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ రూ. 82-12 కోట్ల ఆస్తుల జప్తు

Mar 28,2024 | 11:49

న్యూఢిల్లీ : పారాబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) రూ.82.12 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం…

జనగాం ఏసీపీపై ఈసీ వేటు

Mar 28,2024 | 11:43

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంగించి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్‌ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో…

కొనసాగుతోన్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mar 28,2024 | 11:52

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. దీని కోసం…

ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సుయాత్ర..

Mar 28,2024 | 11:30

ప్రజాశక్తి-కడప : సిఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో కొనసాగుతుంది. నైట్‌హాల్ట్‌ పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు…

Nobel winner : డానియల్‌ కాహ్నెమన్‌ మృతి

Mar 28,2024 | 11:18

శాన్‌ఫ్రాన్సిస్కో :   నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ కాగ్నిటివ్‌ సైకాలజిస్ట్‌ డానియల్‌ కాహ్నెమన్‌ (90) బుధవారం మరణించారు. ఇజ్రాయెల్‌ మూలాలున్న ఆయన.. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై…