వార్తలు

  • Home
  • హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదు : కొనసాగిన అంగన్‌వాడీల దీక్షలు

వార్తలు

హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదు : కొనసాగిన అంగన్‌వాడీల దీక్షలు

Jan 8,2024 | 11:37

పలుచోట్ల ‘ఎస్మా’ ప్రతుల దగ్ధం సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ ప్రజాశక్తి- యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ…

రేపటిలోగా మెగా డిఎస్‌సి.. లేదంటే సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి : డివైఎఫ్‌ఐ

Jan 8,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్‌సి ప్రకటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం లోపు ప్రకటించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని…

నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ చార్జిషీట్‌

Jan 8,2024 | 11:16

న్యూఢిల్లీ : పిఎంఓ అధికారిగా మోసం, పిఎంఓ పేరును దుర్వినియోగం చేసిన కేసులో అహ్మదాబాద్‌కు చెందిన మయాంక్‌ తివారీపై సిబిఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. మయాంక్‌ తివారీ…

షోకాజ్‌ నోటీసులకు భయపడం : కొనసాగుతున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 8,2024 | 11:14

ప్రజాశక్తి-యంత్రాంగం : షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారానికి…

అశ్రునయనాలతో బాలకృష్ణకు అంతిమ వీడ్కోలు

Jan 8,2024 | 11:11

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి : సిపిఎం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, ఎపి కౌలు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అంగులూరి బాలకృష్ణ…

ప్రొఫెసర్‌ సమీనాపై కక్ష సాధింపు ఆపండి 

Jan 8,2024 | 11:09

హర్యానా ప్రభుత్వానికి విద్యావేత్తల డిమాండ్‌ న్యూఢిల్లీ : దుండగుల ట్రోలింగ్‌, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌తో మానసిక క్షోభను అనుభవిస్తున్న జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సమీనా దల్వారుకు ఐదు…

పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాలి

Jan 8,2024 | 11:08

సినీ నటులు తనికెళ్ల భరణి ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : చూడడం నుంచి చదవడంవైపునకు పిల్లలను మళ్లించాల్సిన బాధ్యత పెద్దలకు ఉందని కవి, రచయిత, నటుడు…

పేదలను సంఘటితపరచడం కీలకం : వ్యకాస విస్తృత సమావేశంలో వి.శ్రీనివాసరావు పిలుపు

Jan 8,2024 | 11:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామీణ పేదలను సంఘటితం చేయడంలో వ్యవసాయ కార్మికులు కీలక పాత్ర పోషించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. గ్రామీణ పెత్తందార్లకు…

ప్రధాని పీఠం మళ్లీ హసీనాకే 

Jan 8,2024 | 11:06

300 స్థానాలకు గాను 225 స్థానాల ఫలితాల వెల్లడి  అవామీలీగ్‌కు 172శ్రీ  40 శాతం ఓటింగ్‌ 14 పోలింగ్‌ స్టేషన్లు, రెండు స్కూళ్లకు నిప్పు ఎన్నికలు బహిష్కరించిన…