వార్తలు

  • Home
  • ఒకేరోజు భార్యాభర్తలు బలవన్మరణం..

వార్తలు

ఒకేరోజు భార్యాభర్తలు బలవన్మరణం..

Jan 27,2024 | 15:19

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొల్హారిలో విషాదం చోటుచేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామనికి…

ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం ప్రారంభం

Jan 27,2024 | 15:06

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన…

పథకాలు ప్రచారం చేయడంలో బిఆర్‌ఎస్‌ విపలమైంది : హరీష్‌రావు

Jan 27,2024 | 14:56

తెలంగాణ: రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ కృతజ్ఞత…

మేం దేనికైనా సిద్దం.. మళ్లీ వైసీపీదే అధికారం : మంత్రి అమర్‌నాథ్‌

Jan 27,2024 | 14:46

భీమిలీ : ఎవరు ఎక్కడ నుంచి పొటీ చేసినా జగన్‌ ను చూసి ఓటు వేస్తారని.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వెల్లడించారు.…

తిరుమల హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు

Jan 27,2024 | 14:38

తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలువల కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో యాత్రికుల రద్దీ పెరిగింది. శనివారం మినహ గణతంత్య్ర దినోత్సవంతో పాటు ఆదివారం వరుస సెలవులు…

మెగా డీఎస్సీ ఎప్పుడు..? : డివైఎఫ్ఐ 36గంటల దీక్ష

Jan 27,2024 | 16:32

ప్రజాశక్తి-విజయవాడ : మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోనీ ధర్నా చౌక్ దగ్గర 36గంటల దీక్షను చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ…

హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Jan 27,2024 | 14:32

మైలవరం: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం వసతి గృహంలో ఉరి వేసుకుని కనిపించడంతో.. మిగతా విద్యార్థినులు…

స్వాతంత్ర్య సమరయోధుడు కె ఉన్నిరి కన్నుమూత

Jan 27,2024 | 13:43

కేరళ : కేరళలోని కాకోడికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కె ఉన్నిరి (100) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్యంతో ఆయన మరణించారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో…

కారును ఢీకొన్న ట్రక్కు : ప్రమాదలో ఐదుగురు మృతి

Jan 27,2024 | 13:25

హోషియార్పూర్‌ : పంజాబ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. కారులో చెలరేగిన మంటల వల్ల వారంతా సజీవదహనమయ్యారు. ఈ ఘటన శుక్రవారం…