వార్తలు

  • Home
  • పొత్తులు పెట్టుకోకపోతే ఆ రెండు పార్టీలకూ అభ్యర్థులే లేరు

వార్తలు

పొత్తులు పెట్టుకోకపోతే ఆ రెండు పార్టీలకూ అభ్యర్థులే లేరు

Jan 27,2024 | 22:20

-ప్రతి ఇంటి నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌ రావాలి -సంక్షేమ పథకాలే ఎన్నికల యుద్ధ బాణాలు-‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ఎన్నికల శంఖారావం ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో…

వైసిపికి అభ్యర్థులు కరువు

Jan 27,2024 | 22:17

-ప్రభుత్వ బాధితులందరూ నా స్టార్‌ క్యాంపెయినర్లే! -‘రా… కదలిరా’ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి- కడప, అనంతపురం ప్రతినిధులు: ‘వైసిపి తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు…

సమాజ నిర్దేశకులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Jan 27,2024 | 21:29

ప్రజాశక్తి-గుంటూరు:విద్యార్థులలో సమాజం పట్ల అవగాహన పెంపొందించడానికి, బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదిగేందుకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎంతగానో దోహదపడతారని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. కెవిఆర్‌ అండ్‌ జయలక్ష్మి…

ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలి: సిఎంకు వి.శ్రీనివాసరావు లేఖ

Jan 27,2024 | 21:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అత్యవసర సేవలకు సాయమందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం…

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం

Jan 27,2024 | 21:15

-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఇచ్చే నగదు రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రణాళికలు…

మ్యానిఫెస్టోలలో సీమ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి

Jan 27,2024 | 21:32

– రాయలసీమ నిజదర్శన దీక్షలో బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ ప్రజాశక్తి – నంద్యాల రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో రాయలసీమ ప్రాంత అంశాలను…

హమాస్‌తో యుద్ధం చేసేందుకు ఉద్యోగాల వంకతో భారతీయుల్ని ఇజ్రాయిల్‌ పంపనున్న కేంద్రం : మల్లికార్జున ఖర్గే

Jan 27,2024 | 18:35

న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.…

రాజానగరంలో జనసేనకు మద్దతు ఇచ్చేంది లేదు 

Jan 27,2024 | 16:38

స్థానిక టిడిపి నాయకులు ప్రజాశక్తి-రాజానగరం : రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న నిర్ణయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నామన్నారు. జనసేన అధినేత తొందరపాటు…

టార్గెట్ల ఒత్తిడితో పోస్ట్ మాస్టర్ మృతి 

Jan 27,2024 | 16:26

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తపాల సబ్ డివిజన్ పరిధిలో సుంకేశ్వరి గ్రామంలో పోస్ట్ మాస్టర్ గా మల్లికార్జునరెడ్డి విధులు నిర్వర్తించేవారు. గ్రామంలో పూర్తి…